Telangana
గ్రూప్ 1 మెయిన్ పరీక్షా తేదీలు ఖరారు
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12వ తేదీ మధ్య ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది
Read Moreహుజురాబాద్ ప్రజలు మళ్లీ ఆ తప్పు చేయొద్దు : కేటీఆర్
జమ్మికుంట సభకు తరలివచ్చిన జనాన్ని చూస్తే హుజురాబాద్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్న నమ్మకం కలుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 14 నెలల కి
Read Moreగుడిసెలో పేలుడు పదార్థాలు స్వాధీనం
జడ్చర్లలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయ నగర్ కాలనీ పారిశ్రామిక వాడలోని ఓ గుడిసెలో ఎలాంటి అనుమతులు
Read Moreఆమ్ ఆద్మీ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ ఇందిరా శోభన్ ఆప్ కు రాజీనామా చేశారు. ఆ లేఖను ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పంపార
Read Moreటీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ బాధ్యతలు స్వీకరణ
టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్లోని తన ఛాంబర్లో ఆయన పదవీ బా
Read Moreబీజేపీ టీ షర్ట్తో వచ్చిండని పొట్టుపొట్టు కొట్టిన్రు
కరీంనగర్: జమ్మికుంట బీఆర్ఎస్ సభ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ సభకు వచ్చిన ఓ యువకున్ని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. సదరు యువకుడు బీజేపీ ప
Read Moreమిడ్జిల్ ఎంపీపీ రాజీనామా
మిడ్జిల్ : మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ ఎంపీపీ కాంతమ్మ పదవికి రాజీనామా చేశారు. జెడ్పీసీఈవో జ్యోతిని కలిసి రాజీనామా పత్రం అందజేశారు. వెలుగొమ్ముల, కొత్తూ
Read Moreఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం పంచాయితీ సెక్రటిరీని అధికారులు రెడ్ హ్యా
Read Moreమేడ్చల్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్పై అవిశ్వాసం
మేడ్చల్ : రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మేయర్లు, చైర్ పర్సన్లపై సొంతపార్టీకి చెందిన కౌన్సిలర్లు, క
Read Moreకేసీఆర్కు అంతా నేనే అనే మానసిక వ్యాధి ఉన్నట్టుంది : బూర
సీఎం కేసీఆర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రజాస
Read Moreతెలంగాణకు కేంద్రం చేసిందేమి లేదు: నామానాగేశ్వర్ రావు
తెలంగాణకు కేంద్రం చేసిందేమి లేదని బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర్ రావు అన్నారు. కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని..రాష్ట్ర
Read MoreChain Snatching: చైన్ స్నాచింగ్కు పాల్పడిన డెలివరీ బాయ్
ఫుడ్ డెలివరీ బాయ్ చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఘటన హైదరాబాద్ లంగర్ హౌజ్ లో చోటు చేసుకుంది. నిందితున్ని నిజామాబాద్ కు చెందిన సయ్యద్ హమీద్ (24)గా గుర్తించ
Read Moreమైనర్ల ర్యాష్ డ్రైవింగ్కు 13 ఏళ్ల బాలుడు బలి
మైనర్ల ర్యాష్ డ్రైవింగ్కు 13 ఏళ్ల బాలుడు బలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని హయత్ నగర్లో చోటుచేసుకుంది. శ్రీశాంత్ రెడ్డి అనే బాలుడు ఆదివారం సాయంత్రం సైక్
Read More












