Telangana
ఆ రోజున సెక్రటేరియట్ ఓపెనింగ్ వద్దు.. హైకోర్టులో కేఏ పాల్ పిల్
హైకోర్టు : కేసీఆర్ బర్త్ డే నాడు తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ ప
Read Moreకేసీఆర్ నాతో పాదయాత్ర చెయ్..నీకు షూ గిఫ్ట్: షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్ కు స్పెషల్ గిఫ్ట్ పంపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలంటూ షూను బహుమతిగా పంపారు. క
Read Moreత్రిష, యశశ్రీకి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన అండర్–19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణిలు జి.త్రి
Read Moreఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం
రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాల్టీల్లో అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లపై అవిశ్వాసం పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లా
Read Moreకుత్బుల్లాపూర్లో చోరీ.. 10 తులాల బంగారు, రూ.7లక్షలు అపహరణ
కుత్బుల్లాపూర్ లోని ఓ ఇంటో భారీ చోరీ జరిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ శివ నగర్ లో నివాసముంటున్న సాప్ట్ వేర్ ఉద్యోగి మనోహర్ ఇంట్లో ద
Read Moreఇవాళ్టి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర పునఃప్రారంభం
వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మ
Read Moreఇవాళ్టి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్–2023 బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 1
Read Moreసర్కారు స్పందిస్తలేదని.. రైతే తాళ్ల బ్రిడ్జి కట్టిండు
భైంసా, వెలుగు: వాగుపైన బ్రిడ్జి కట్టాలని లీడర్లు, ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్థులు పొలాలకు 14 కిలోమీటర్ల
Read Moreప్రారంభమైన సమ్మక్క సారలమ్మ మినీ జాతర
భారీగా తరలివచ్చిన భక్తజనం సమ్మక్క సారలమ్మ దేవాలయాల్లో శుద్ధి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్&zwnj
Read Moreకేసీఆర్ వల్లే బడులకు మహర్దశ : మంత్రులు, ఎమ్మెల్యేలు
వెలుగు నెట్ వర్క్: సీఎం కేసీఆర్ వల్లే ప్రభుత్వ బడులకు మహర్దశ వచ్చిందని మంత్రులు, ఎమ్మెల్యేలు కొనియాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘మన ఊరు–
Read Moreగతేడాదితో పోలిస్తే పెరిగిన కేంద్ర పన్నుల వాటా
సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములతో 10 వేల కోట్లపైనే రాక ఫైనాన్స్ కమిషన్ నిధులు, గ్రాంట్లు మరో రూ.3 వేల కోట్లు ఐఐటీ హైదరాబాద్, సింగరేణి, బీబీనగర్ ఎ
Read Moreమోడీ, కేసీఆర్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేసిన్రు : రేవంత్ రెడ్డి
బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 45 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన క
Read Moreరిజర్వేషన్ ప్రయాణికులకు TSRTC బంపర్ ఆఫర్
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ముందుస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. 31 రోజుల నుంచి 4
Read More












