యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇవాళ దర్శించుకున్నారు. గవర్నర్ కు జిల్లా కలెక్టర్ పమేలా సత్ పతి స్వాగతం పలికారు. పోలీస్ గౌరవ వందనం అనంతరం ఆమె స్వామివారి దర్శనానికి బయలుదేరారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ కు ఇంచార్జ్ ఈవో, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ బాగుండాలని స్వామి వారిని కోరుకున్నానని ఆమె తెలిపారు. కాగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్
- తెలంగాణం
- February 3, 2023
లేటెస్ట్
- పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇయ్యాలే : హరీశ్ రావు
- Arundhathi Nair: చావుబ్రతుకుల మధ్య నటి అరుంధతి నాయర్.. వెంటిలేటర్పై చికిత్స
- ఎన్డీఏకు భారీ షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా..
- కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తెలంగాణలో రాక్షస పాలన పోయింది : వివేక్ వెంకటస్వామి
- IPL 2024: ముంబైకు ఊహించని ఎదురు దెబ్బ.. ఐపీఎల్ నుంచి ఆసీస్ స్టార్ బౌలర్ ఔట్
- Big Updates: సినీ లవర్స్కు గుడ్ న్యూస్.. ఇవాళ ఒక్కరోజే 6 సినిమా/వెబ్ సిరీస్ అప్డేట్స్
- బెంగళూరులో రోజుకు 50 కోట్ల లీటర్ల కొరత: సీఎం సిద్ధరామయ్య
- కోర్టుకు రండి బాబాగారూ.. : రాందేవ్ కు సుప్రీంకోర్టు నోటీసులు
- ఫోన్ ట్యాపింగ్ కేసు : పోలీసుల అదుపులో ఇద్దరు పోలీసులు
- సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత..
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్
- ఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు
- గూగుల్ డ్రైవ్లో ఆ ఫొటోలు ఉంటే మీ మెయిల్ గోవిందా