రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2017 – 2021 వరకు 3055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. 2018, 2019లో ఎక్కువ మంది రైతులు సూసైడ్స్ చేసుకున్నారన్నారు. 2017లో 846, 2018లో 900, 2019లో 491, 2020లో 466, 2021లో 352 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వివరించారు. ఏపీలో 2413 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. యూపీలో 398 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇక గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 28,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఐదేళ్లలో 3055 మంది రైతుల ఆత్మహత్య
- తెలంగాణం
- February 3, 2023
లేటెస్ట్
- కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- గెలుపు, ఓటమిని శాసిస్తున్న సోషల్ మీడియా
- మే 10 లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి : గౌతమ్
- పల్లెమోనికాలనీ ప్రొఫెసర్కు ఓయూ డాక్టరేట్
- సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై దాడి
- ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్
- జిల్లాల రద్దుకు ముఖ్యమంత్రి ప్లాన్ : మాజీ సీఎం కేసీఆర్
- ధాన్యం తరలించడం లేదని రైతుల ధర్నా
- నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలి : జగ్గారెడ్డి
- మద్దూరులో చిరుత పులుల కలకలం..
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- 6G రానుంది..! : ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలిస్తే.. షాక్