రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ల ప్రక్రియను ఆమె సమీక్షించారు. జవాబుదారీతనంతో, లోపాలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సబిత చెప్పారు. వెబ్ కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సబితాఇంద్రారెడ్డి అన్నారు. పదోన్నతులు, బదిలీల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు.
టీచర్లు బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలె : సబిత
- తెలంగాణం
- January 17, 2023
లేటెస్ట్
- V6 DIGITAL 05.05.2024 AFTERNOON EDITION
- PBKS vs CSK: పంజాబ్తో హైవోల్టేజ్ మ్యాచ్.. పదోసారి టాస్ ఓడిన చెన్నై
- బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్లో చేర్చుకోండి.. వద్దనకండి: రాజగోపాల్ రెడ్డి
- మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు..
- A1గా చంద్రబాబు, A2గా లోకేష్.. కేసు నమోదు చేసిన సీఐడీ...
- పదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదు : వివేక వెంకట్వామి
- వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్