విద్యార్థులు ప్రపంచస్థాయిలో రాణించే విధంగా ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళల విద్యా, ఆర్థిక సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ కింగ్ కోఠి లోని భారతీయ విద్యాభవన్ లో మాలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కాలర్ షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాలబర్ సంస్థ విద్యార్థినుల చదువు కోసం కోటి అరవై లక్షలు స్కాలర్ షిప్ అందించడం అభినందనీయమని మంత్రి సబిత అన్నారు. గతంలో బాలికల చదువు పట్ల తల్లిదండ్రులు విముఖత చూపేవారని.. కానీ నేటి సమాజంలో బాలురులతో సమానంగా వారు కూడా రాణిస్తున్నారని అన్నారు. స్కాలర్ షిప్ పొందిన ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు పూర్తి చేసి తోటి వారికి సాయం అందించే స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
విద్యార్థులకు ప్రపంచస్థాయి శిక్షణ : మంత్రి సబితారెడ్డి
- హైదరాబాద్
- January 17, 2023
లేటెస్ట్
- ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ
- బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్
- కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- మే10న ప్రియాంక సభను సక్సెస్ చేయాలి
- మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్సే : ఎర్రబెల్లి
- థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు
- ఇంటర్ ఫెయిల్ అయ్యానని బిడ్డ ఆత్మహత్యాయత్నం..కూతురు దక్కదేమోనని తండ్రి సూసైడ్
- ఈడీ రైడ్స్: మంత్రి పీఏ, ఆయన పనిమనిషి అరెస్ట్
- లక్ష మందితో ప్రధాని మోదీ సభ
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల