Telangana
మోడల్ స్కూల్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ అడ్మిషన్లకు సంబంధించి ప్రభుత్వం షెడ్యుల్ ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ టెస్ట్ వివరాలను వెల్లడ
Read Moreప్రసాదం కౌంటర్ సీజ్.. అడ్డుకున్న ఆలయ సిబ్బంది
భద్రాచలం రామాలయంలో అర్చకులు, సిబ్బంది ధర్నాకు దిగారు. లడ్డు ప్రసాదం బూజు విషయంలో పోలీసులకు ఆలయ సిబ్బందికి మధ్య వివాదం తలెత్తింది. లడ్డూ కౌంటర్ను సీజ్
Read Moreరేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలకేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష
Read Moreఖమ్మంలో ఉండేదెవరో .. పోయేదెవరో?
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ గా
Read Moreఫాంహౌస్ కేసు : విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
ఫాంహౌస్ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. వర్చువల్ విధానంలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కేసును తిర
Read Moreఇన్సూరెన్స్ పైసల కోసం చంపేసిన్రు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని మొగలి గిద్ద గ్రామ శివారులో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. ఇన్సూరెన్స్ పైసల కోసమే అతన్ని చంపి హత్యగా
Read Moreకేసీఆర్ మీటింగ్కు ఖమ్మం ఎమ్మెల్యేల డుమ్మా
ప్రగతిభవన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామానాగేశ్వర్రావు తో పాటుగా
Read Moreహైదరాబాదుకు మోడీ..7వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19న రాష్ట్రానికి రానున్న మోడీ దాదాపు రూ.7వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థ
Read MoreCongress War Room Case : మల్లు రవికి సైబర్ క్రైం పోలీసుల నోటీసులు
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఉదయం కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలును ప్రశ్నించిన అధికారులు తాజాగ
Read MoreTelangana:మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక
Read Moreసీఎం, డిప్యూటీ సీఎంకు కలిపి చెక్ పవర్ ఇస్తే బాగుండు: సర్పంచ్ అక్కి పాండు రంగారెడ్డి
సర్పంచులను అరిగోస పెడ్తున్న సీఎం కేసీఆర్కు పాపం తగుల్తదని సర్పంచులు అన్నారు. ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్
Read Moreసర్పంచులు అడుక్కునుడు మానేసి..పోరాడున్రి: రేవంత్
బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రూ.35వేల కోట్ల పంచాయతీ నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. ఆ న
Read MoreCongress War Room Case : గంటపాటు సునీల్ కనుగోలు విచారణ
వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు. గంట పాటు అధికారుల
Read More












