Telangana
ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో రోడ్ల రిపేర్లు స్పీడప్ చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి స
Read Moreఇద్దరు సీఎంలు కాంట్రాక్టులు చేస్తూ కమీషన్లు తింటున్నరు: బండి సంజయ్
రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నడు ఉగ్రవాద సంస్థ పీఎఫ్ఐకి కేసీఆర్ పార్టీ ఫండ్ లిక్కర్ స్కామ్లో బిడ్డ ప్రమేయం లేదని కేసీఆర్ ప్రమాణం చేయాలె: బండి
Read Moreశివారు ప్రాంతాలు, కొరియర్ సర్వీసెస్ అడ్డాగా డ్రగ్స్ దందా
గిఫ్టులు, ఫ్రేమ్ లు, గాజుల మధ్యలో ప్యాక్ చేస్తూ స్మగ్లింగ్ మేడ్చల్ జిల్లా నాచారంలో చిక్కిన చెన్నై గ్యాంగ్ నుంచి రూ.9 కోట్ల విలువైన 8.
Read Moreతెలంగాణ ఆడపిల్లల కండ్లకెల్లి నీళ్లు రావు.. నిప్పులొస్తయ్: కవిత
తెలంగాణ తరహా ఉద్యమం దేశమంతటా రావాలె మీడియా ఫోర్త్ ఎస్టేట్ కాదు.. ప్రైవేట్ ఎస్టేట్గా మారింది: కవిత హైదరాబాద్, వెలుగు: దేశంలో మన హక్కుల
Read Moreఈడీ విచారణకు హాజరైన తలసాని పీఏ
చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో మంత్రి తలసాని పర్సనల్ సెక్రటరీ అశోక్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలాయంలో విచారణకు హాజరైన అశోక్ ను.. క్యాసిన
Read Moreసుప్రీం తీర్పు తర్వాతే రిజర్వేషన్లపై నిర్ణయం: కేంద్ర మంత్రి అర్జున్ ముండా
సుప్రీంకోర్టులో తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కేసు విచారణ జరిగిన తర్వాతే.. ఆ విషయంలో ముందుకు వెళ్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ
Read Moreకేసీఆర్ మాటలు ఢిల్లీ దాటుతాయి..చేతలు ప్రగతి భవన్ దాటవు:బూర నర్సయ్యగౌడ్
సీఎం కేసీఆర్ మాటలు ఢిల్లీ దాటుతాయని..చేతలు మాత్రం ప్రగతి భవన్ దాటవని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు మొత్తం అబద్ద
Read Moreజగిత్యాలలో బీడి ఫ్యాక్టరీని సందర్శించిన బండి సంజయ్
జగిత్యాల జిల్లా : ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా చెల్గల్ గ్రామంలోని బీడీ ఫ్యాక్టరీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సందర్శించారు. బీడీ కార్మికు
Read Moreకాసేపట్లో తెలంగాణ జాగృతి కమిటీలతో ఎమ్మెల్సీ కవిత భేటీ
హైదరాబాద్: తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఉద్యమం సమయంలో కీలకంగా పని చేసిన తెలంగాణ జాగృతి.. రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు సైలెంట్ అయిపోయింది. కేవల
Read Moreకొండా సురేఖ బాటలో.. బెల్లయ్యనాయక్ రాజీనామా
పీసీసీ కొత్త కమిటీలపై ముదురుతున్న వివాదాలు నిన్న కొండా సురేఖ.. నేడు బెల్లయ్య నాయక్.. మరి రేపు..? హైదరాబాద్ : పీసీసీ కొత్త కమిటీలపై వివాదాలు
Read Moreసీఎం కేసీఆర్ తెలంగాణలో లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేది : మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణలో సీఎం కేసీఆర్ లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. లక్ష మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా నల
Read Moreరంగారెడ్డి జిల్లాలో భూ వివాదంలో గాయపడ్డ నర్సింహా రెడ్డి మృతి
రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడలో భూ వివాదంలో ఈనెల 3వ తేదీన గాయపడ్డ కందాడ నర్సింహా రెడ్డి అనే వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు.
Read Moreన్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ ముఠా భారీ స్కెచ్
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయ
Read More












