Telangana
టాన్స్ఫర్ లిస్టును కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డికి అప్పగించిన సీఎం
సీఎస్ , సీఎంవో ప్రిన్సిపల్సెక్రటరీ తయారు చేసిన లిస్ట్ పక్కకి కొత్త లిస్ట్రెడీ చేస్తున్న ఆ
Read Moreనిందితులను అరెస్టు చేయకుండా నోటీసుల పేరుతో డ్రామాలు
భూములను లాక్కునేందుకే ధరణి పోర్టల్.. దాన్ని రద్దు చేయాలి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఇప్పుడు దొంగ ఏడుపులా?: రేవంత్ రెడ్డ
Read More‘ముందస్తు’ లేదని చెప్తూనే కేసీఆర్ హడావుడి.. రెడీ అంటున్న ప్రతిపక్షాలు
టీఆర్ఎస్ రాష్ట్రంలో వరుసగా సీఎం పర్యటనలు.. 7న జగిత్యాల టూర్ ఏదో ఒక స్కీమ్, పనుల పేరుతో నియోజకవర్గాల్లో తిరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యే
Read More10న రాష్ట్ర కేబినెట్ భేటీ...కీలకాంశాలపై చర్చ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ధాన్య
Read Moreనిరుద్యోగంలో తెలంగాణ తొలిస్థానంలో ఉంది : షర్మిల
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి నోటి మాటలేనా అని మంత్రి కేటీఆర్ను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షా 91వేల 126 పోస్టులు ఖా
Read Moreరైతు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్ రెడ్డి
కామారెడ్డి జిల్లాలో సెల్ టవర్ ఎక్కి ఉరి వేసుకున్న రైతు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనపై ఆవేదన
Read Moreబన్సీలాల్పేట మెట్ల బావి సందర్శనను ప్రారంభించిన కేటీఆర్
సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని మెట్ల బావిని పునరుద్ధరించడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో మెట్ల బావి సందర్శనను కేటీఆర్ ప్రా
Read Moreమంత్రి ఆఫీసు ముందు బీసీ సంఘాల ధర్నా
ఏపీలో స్కాలర్ షిప్ 20వేలు.. ఇక్కడ రూ.5500 మాత్రమే హైదరాబాద్: బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్న
Read Moreభూమి కాజేశారని మహిళ ఆత్మహత్య యత్నం
రంగారెడ్డి జిల్లా కలక్టరేట్ కార్యాలయంలో కలకలం చోటుచేసుకుంది. తమ భూమిని ధరణి నుండి తొలగించారని జయశ్రీ అనే బాధిత మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. అదనపు కలెక
Read Moreధరణితో రైతులు భూములపై హక్కులు కోల్పోయారు: భట్టి విక్రమార్క
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు భూములపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుపేద దళితులకు మూడెకరాల
Read Moreవెనుకబడిన ప్రాంతాల్లొనూ మెరుగైన వైద్యం అందిస్తున్నం : హరీష్ రావు
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ఉన్న 3 డయాలసిస్ సెంటర్
Read Moreకేంద్రం పైసలివ్వకున్నా పాలమూరు - రంగారెడ్డి పూర్తిచేస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ పైసలతోనే పాలమూరు -- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
Read Moreధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది: ఎమ్మెల్యే సీతక్క
ములుగు జిల్లా: ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రకరకాల స్కీంల పేరుతో స
Read More












