Telangana
అవయవదానంపై అవగాహన పెంచాలి : వైద్య నిపుణులు
హైదరాబాద్: రాష్ట్రంలో అవయవదానం చాలా తక్కువగా ఉందని.. ఈ సంఖ్య పెరగాలంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని &nbs
Read Moreముందస్తు ఎన్నికలొస్తే.. పాదయాత్రకు బదులు బస్సు యాత్ర
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పా
Read More317 జీవోను వెంటనే రద్దు చేయాలి
హైదరాబాద్: బేగంపేట్ లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు 317 జీవో బాధిత టీచర్లు ప్రయత్నించారు. నిరసన తెలిపేందుకు వస్తున్న టీచర
Read Moreయువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ రాశారు. రాష్ట్రంలో కొలువుల కుంభమేళా సాగుతోందని... ఉద్యమ కాలంలో, అధికారంలోకి రావడానికి ము
Read Moreతెలంగాణ ప్రగతిని కేంద్రం అడ్డుకుంటోంది:సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రగతిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయకుండా అభివృద్దిక
Read Moreదివ్యాంగులకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
హైదరాబాద్: దివ్యాంగుల సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని కేంద్రమంత్రి రాందాస్ అథవాలె హామీ ఇచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వాలు అండగ
Read Moreశంషాబాద్ సమీపంలో డీసీఎం బీభత్సం.. ముగ్గురి మృతి
రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్నగర్ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం పెద్దషాపూర్
Read MoreKCRకు నేనే ప్రత్యామ్నాయం.. అందుకే నా పాదయాత్రను అడ్డుకుంటున్నారు: షర్మిల
ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ కు తానే
Read Moreనేతల మధ్య విభేదాలతో కాంగ్రెస్ పరేషాన్
కాంగ్రెస్ పార్టీలో కొత్త సమస్య వచ్చిపడింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ వర్సెస్ సీనియర్ల గొడవ ఢిల్లీకి చేరింది. ఇక కొత్తగా ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చ
Read Moreమహబూబ్నగర్ : టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ... సింధు హోటల్ సమీపంలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జెండాను ఎగురవేసి
Read Moreనాగోల్ కాల్పులు : దొంగలను పట్టుకున్న పోలీసులు
నాగోల్ లో మహాదేవ్ జ్యూవెలరీ షాప్ లో కాల్పులు జరిపి పారిపోయిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం రాచకొండ పోలీసుల అదుపులో నిందితులున్నారు. గోల్డ్
Read Moreహైదరాబాద్ కు చేరుకున్న వెయిట్ లిఫ్టర్ మల్లిక
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గొల్లపల్లికి చెందిన మల్లిక ఛాంపియన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ లో తన ప్రతిభ కనబరిచారు. న్యూజిలాండ్ లో జరిగిన పవర్
Read Moreచలి తీవ్రతతో జనం ఇబ్బంది
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం పూట జనం బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రతతో జిల్లాలో పొలం
Read More












