Telangana

కేసీఆర్​ జోలికొస్తే ఖబర్దార్​

ఏపీలో పక్కాగా పాగా వేస్తం కేసీఆర్​ జోలికొస్తే ఖబర్దార్​ సజ్జలకు గంగుల వార్నింగ్​ కరీంనగర్ టౌన్, వెలుగు: గుజరాత్, కర్నాటకతో పాటు ఏపీలోనూ కే

Read More

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన గవర్నర్

వేములవాడలో శనివారం సద్దుల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఒక్కచోటకు చేరి ఆడిపాడారు. ఈ వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరయ్య

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు.

గ్రామ కమిటీలు కీలకంగా పని చేయాలి -విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి నల్గొండ అర్బన్/ సూర్యాపేట, వెలుగు: ‘బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్క

Read More

మూడోసారి సిరిసిల్ల మున్సిపాలిటీకి పురస్కారం

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, వెలుగు: ప్రతి ఏడాది కేంద్రం అందించే స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డుల్లో తెలంగాణకు 16 పురస్కారాలు వరించాయి. దక్షిణాది రాష్ట్రాల

Read More

టీఆర్ఎస్​కు చెక్ పెట్టాలె 

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ మొదటి లేదా రెండో వారంలోనే జరగవచ్చని, ఎలక్షన్ కు దాదాపు 40 రోజుల టైమ్ మాత్రమే ఉన్నందున ప్రచారాన్ని మరింత స

Read More

ఎస్ఎన్డీపీ కోసం రూ.985 కోట్లు కేటాయించినం

హైదరాబాద్: ఎస్ఎన్డీపీ కార్యక్రమంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నీ అసత్యాలే చెప్పారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క ఏరియాలో జరిగిన

Read More

తెలంగాణకు 16 ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు

ఢిల్లీ : తెలంగాణలోని మున్సిపాలిటీలు  ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డుల పంటను పండించాయి. మొత్తం 16 మున్సిపాలిటీలు ఈ అవార్డులను కైవసం చేసుకు

Read More

తెలంగాణ సంస్కృతికి కేంద్రం పెద్ద పీట వేస్తోంది

హైదరాబాద్: బతుకమ్మ పండుగను దేశవ్యాప్తంగా నిర్వహిస్తన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించ

Read More

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది సేవలు భేష్

హాస్పిటల్ ను తనిఖీ చేసిన హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆసుపత్రి సిబ్బందిపై ఒక్క రిమార్కు లేదంటూ కామెంట్ నల్గొండ జిల్లా:  జిల్లా క

Read More

నల్గొండ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన హెచ్ఆర్సీ చైర్మన్

నల్గొండ జిల్లా :  వివాదాలకు నిలయంగా మారిన నల్గొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య సందర్శించారు. ఆస్ప

Read More

ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయండి

హైదరాబాద్: అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి మహాసభలు నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మొత్తం 28 దేశాల

Read More

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నిరసన సెగ

నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామపంచాయతీ శేరిల్లా గ్రామంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డిని

Read More

అక్టోబర్ 2 నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవులు

హైద‌రాబాద్: రేపటి  (అక్టోబర్ 2) నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్

Read More