Telangana
అక్టోబర్ 2న ప్రపంచ శాంతి సభ
హైదరాబాద్: అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సభను నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మొత్తం 28 దేశాల అధ
Read Moreతెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత
తెలంగాణ పండుగలకు బతుకమ్మ ప్రతీక అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. స్వరా
Read Moreవెబ్సైట్ ఆవిష్కరించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వెబ్సైట్ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. దేశంలో తొలిసారి ఇలాంటి వెబ్
Read Moreనీట మునిగిన రోడ్లు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
హైదరాబాద్లో వర్షం దంచి కొట్టడంతో వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలుచోట్ల రోడ్లపై మోకా
Read Moreలక్ష్మణ్ బాపూజీ చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడారు
తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. కొండా లక్ష్మ
Read Moreఘనంగా బాసర దేవీ నవరాత్రి ఉత్సవాలు
నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు
Read Moreమునుగోడు కోసమే కేసీఆర్ ప్రజల మధ్యకొచ్చిండు
నల్గొండ: ఎన్నికలప్పుడే కేసీఆర్ కు ప్రజలు గుర్తొస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం నల్గొండ మున్సిపాలిటీలో ఈటల పర్యటించారు. మర
Read Moreమోడీ పైసలను ఖర్చు పెట్టి కేసీఆర్ ప్రచారం చేసుకుంటుండు
ప్రజల గోస తెలుసుకోడానికే భరోసా యాత్ర చేస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడ
Read Moreకేసీఆర్ బార్కు ఇచ్చిన విలువ బడికి ఇయ్యడు
మెదక్ జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాలు విసిరారు.
Read Moreవిభజన సమస్యలపై ముగిసిన కేంద్ర హోంశాఖ సమావేశం
ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై సమావేశం ముగిసింది. 11 గంటల తర్వాత మొదలైన మీటింగ్ 2 గంటల పాటు జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం నార
Read Moreఎమ్మెల్యేలను తిట్టడానికే షర్మిల పాదయాత్ర చేస్తుందా?
రాష్ట్రంలో వైఎస్ షర్మిల ఎందుకు పాదయాత్ర చేస్తుందో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను తిట్టడానికేనా అని ప్రశ్
Read More6 నెలల పదవి కోసం ఇంత అవసరం లేదు
మంత్రి జగదీష్ రెడ్డి పై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయంగా లబ్ధి పొందిన వారు మంత్రులు, ముఖ్యమంత
Read More50 నిమిషాల్లో 40 కిలోల వరకు మెడిసిన్ పంపిణీ
ఎమర్జెన్సీ టైమ్లో పేషెంట్లకు మెడిసిన్ సప్లై చాలా కష్టం. మందులు అందుబాటలో ఉన్నా..... మారుమూల ప్రాంతంలో వాటిని అందించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ట
Read More












