Telangana

అడవి నుండి తప్పిపోయి మేకల మందలో కలసి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అడవి నుండి తప్పిపోయి వచ్చి మేకల మందలో కలిసిన కొండ గొర్రెను రెండు నెలలు పెంచి అటవీశాఖ  అధికారులకు అప్పగించిన ఘటన భద్ర

Read More

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో.. 

దేశ భక్తి, దైవ భక్తి పెంచేలా ఉత్సవాలు హైదరాబాద్: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గ

Read More

5,111 అంగన్ వాడీ, ఆయా పోస్టుల భర్తీకి లైన్ క్లియర్

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్  భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూర

Read More

ప్రాణహితలో గంటగంటకూ పెరుగుతున్న వరద

తుమ్మిడిహెట్టి వద్ద కార్తీక స్వామి ఆలయాన్ని తాకిన వరదనీరు కుమ్రంభీం జిల్లా:  భారీ వర్షాలకు ప్రాణహిత నదిలో వరద పోటెత్తుతోంది. నది పరివాహక

Read More

జనావాసాల్లోకి నెమలి.. అటవీ అధికారులకు అప్పగింత

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నెమలి జనావాసాల్లోకి వచ్చింది. గాంధీ చౌక్ దగ్గర ఉన్న బట్టల షాపులోకి వెళ్లింది. పక్కన ఉన్న బిల్డింగ్ పై నుంచి వచ్

Read More

విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ఓయూ

హైదరాబాద్: ఈ నెల 22 నుండి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో  ప్రారంభం కావాల్సిన పీజీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు వ

Read More

రూ.600 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి

హైదరాబాద్: ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి కిషన్ ర

Read More

రాఖీ గిఫ్టుల్లో చాక్లెట్స్ బొకేల హవా

చాక్లెట్స్ అంటే అందరికీ వింటేనే నోరూరిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా... ప్రతి ఒక్కరికీ చాక్లెట్స్ అంటే ఇష్టమే. అందుకే హైదరాబాద్ లో గల్లీకో చా

Read More

రైల్వేలైన్కు ఇరువైపులా ఆర్ఓబి పూర్తి చేశారు కానీ..

(వరంగల్/హనుమకొండ): జాతీయ రహదారి..నిత్యం వేలాది వాహనాలు ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఒకే బ్రిడ్జి ఉండడం వల్ల ఈ బ్రిడ్జిపై వచ్చి పోయే వాహనా

Read More

నిండుకుండలా నాగార్జున సాగర్..

నల్గొండ :  నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ఉదయం 10 గేట్లు ఎత్తిన అధికారులు ఇన్ ఫ్

Read More

చికోటి అభ్యర్థనను పరిశీలించాలని సీపీకి హైకోర్టు ఆదేశం

క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని పిటిషన్ దాఖలు చేశాడు. ఈడీ దర్

Read More

9వ రోజు కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర

యాదాద్రి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 9వ రోజు కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామం నుంచి పాదయాత

Read More

వంట చేస్తుండగా కాటేసిన పాము.. కాంట్రాక్ట్ ఉద్యోగిని మృతి

పాము కాటుతో ఓయూలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని మృతి చెందింది. కవిత అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని లేడీస్ హాస్టల్లో వంట చేస్తుండగా పాటు కాటు వేసింది. దీంతో ఆమె

Read More