Telangana
మంత్రి హత్యకు కుట్ర కేసు నిందితుల రిమాండ్ పొడగింపు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల రిమాండ్ను మేడ్చల్ మున్సిఫ్ కోర్టు పొడగించింది. నిందితులకు మరో 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర
Read Moreగౌరవం ఇవ్వని చోట ఉండలేను
తనకు గౌరవం ఇవ్వని చోట ఉండలేనని కాంగ్రెస్పై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరి కిందపడితే
Read Moreకొడుకును సీఎం చేసి ఢిల్లీ పోవాలని కేసీఆర్ ప్లాన్
సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఎన్నికలప్పుడు హామీలివ్వడం ఆ తర్వాత మర్చిపోవడం ము
Read Moreపార్టీ నేతల తీరుపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి... సీఎల్పీ సమావేశానికి డుమ్మా
హైదరాబాద్: ఇవాళ జరిగిన CLP సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే ఈ సమావేశానికి జగ్గారెడ్డి సహా మిగిలిన నేత
Read Moreపదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు
పదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మే 23 నుండి జూన్ 1 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనుంది. ఇంటర
Read Moreఇంటర్ విద్యార్థులకు అలర్ట్
జేఈఈ ఎంట్రన్స్ కారణంగా ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసిన ఇంటర్ బోర్డు.. కొత్త తేదీలను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఇంటర్ పరీక్షలను మే 6 న
Read Moreవైద్యారోగ్య శాఖలో 20 వేల ఖాళీలు భర్తీ చేయబోతున్నాం
కరోనా ప్రభావం తగ్గింది కానీ కరోనా అంతంకాలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో 12
Read Moreసమతామూర్తి పేరుతో చిన్న జీయర్ స్వామి వ్యాపారం
తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద.. చిన్న జీయర్ స్వామి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం
Read Moreకలుషిత ఆహారం తిని విద్యార్థినిలకు అస్వస్థత
మహబూబాబాద్: కురవి మండలం సిరోల్లోని ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ మహబూబాబాద
Read Moreకేసీఆర్ ఏ వర్గానికి న్యాయం చేయలేదు
సీఎం కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ కోతల మాటలు తెలంగాణ ప్రజలకు కొత్తేం కాదన్నారు
Read Moreటెట్ నిబంధనల్లో చాలా లోపాలు!
తెలంగాణ ప్రభుత్వం టెట్నోటిఫికేషన్కు ఏర్పాట్లు చేస్తోంది. టెట్ నిబంధనల్లో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సవరించిన తర్వాతే టెట్పెట్టాలి. జాతీయ ఉపాధ్యాయ
Read Moreపోడు సమస్యల పరిష్కారం ఎన్నడు?
తెలంగాణ ఏర్పాటు తర్వాత పోడు భూముల సమస్యపై సీరియస్ గా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. తానే నేరుగా క్షేత్ర స్థాయికి వెళ్లి కుర్చీ వేసుకొని మరీ సమస్యలు
Read More












