Telangana
ఫీల్డ్ అసిస్టెంట్లకు కేసీఆర్ భరోసా
సమ్మెకు పోయి.. ఉద్యోగాలు ఊడగొట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధులలోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ‘ఫీల్డ్
Read Moreఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం?
యూపీఏ మీద నిందలు మోపి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చింది. బీజేపీని నమ్మి ఓటేసినందుకు ప్రజల పరిస్థితి అన్న వస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రం పోయినట్లుగా మారిం
Read Moreఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్ల కోసం కీలక ప్రకటన
ఉక్రెయిన్ లో చిక్కుకొని చదువులు మధ్యంతరంగా వదిలేసి వచ్చిన తెలంగాణ విద్యార్థులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్నారు. ‘దా
Read Moreవీఆర్ఏలకు పే స్కేల్, ప్రమోషన్లు ఇంకెప్పుడిస్తారు..?
ములుగు ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్: వీఆర్ఏలకు పే స్కేల్, ప్రమోషన్లు ఇవ్వాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. అసెంబ్లీ జీరో అవర్ లో వీఆర్ఏల సమస్
Read Moreబడ్జెట్ ను ప్రతిపక్షాలు విమర్శించడం కామనే
చట్ట సభల్లో ప్రతి విషయంపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు సీఎం కేసీఆర్.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వివరణ ఇచ్చిన కేసీఆర్.. బడ్
Read Moreకేసీఆర్ను ప్రజలు శిక్షించే రోజు వస్తది
మంద బలాన్ని చూసుకుని ఊరేగుతున్న సీఎం కేసీఆర్ ను ప్రజలు శిక్షించే రోజు వస్తుందని, ఆయన్ను చూసి నవ్వుకునే రోజును చూస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
Read Moreకేసీఆర్కు ప్రజా సమస్యలు పట్టవు
పెద్దపల్లి జిల్లా: కేసీఆర్ కు తన కుటుంబ అభివృద్ధి తప్ప ప్రజా సమస్యలు పట్టవని, ఎప్పుడు చూసినా ఫాం హౌజ్లోనే ఉంటారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల
Read Moreదేశ చరిత్రలో ఇవాళ బ్లాక్ డే
దేశ శాసన వ్యవస్థలో ఇవాళ బ్లాక్ డే అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా తమను సస్పెండ్ చేయడంపై హ
Read Moreఅసెంబ్లీని టీఆర్ఎస్ సభ్యులు కౌరవసభలా మార్చిన్రు
హైదరాబాద్: అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుల తీరు చూస్తుంటే కౌరవ సభలా అనిపిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సభలో అధికార పార్టీ సభ్యులు అన్పార్
Read Moreఅసెంబ్లీని సందర్శించిన ఆస్ట్రియన్ బృందం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని మంగళవారం ఆస్ట్రియన్ పార్లమెంటరీ బృందం సందర్శించింది. ఈ విషయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా వెల్లడించ
Read Moreరాష్ట్రంలో మైనింగ్ స్కాం జరుగబోతుంది
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పెద్ద ఎత్తున మైనింగ్ కుంభకోణం జరుగబోతున్నదని ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫిర్
Read Moreఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీస్కోండి
కేంద్రానికి ఆప్ నేతల విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 7,651 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవ
Read Moreఎఫ్ఆర్బీఎం చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సోమవారం సభలో ఈ బిల్లును మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టారు. 2
Read More












