Telangana

పల్లెల్లో జాజిరి.. జాజిరి

హోలీ పండుగని ఒక్కో చోట ఒక్కో తీరుగ జరుపుకుంటరు. దేనికది ప్రత్యేకమే అయినా మన దగ్గర మరింత స్పెషల్​. ఎందుకంటే ..హోలీకి తొమ్మిది రోజుల ముందే జాజిరి పండుగ

Read More

చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు రూ. కోటి పరిహారమియ్యాలె

ఆప్​ నేత సోమ్​నాథ్ భారతి న్యూఢిల్లీ, వెలుగు: తాము చేసిన పోరాటం వల్లే సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆమ్ ఆద

Read More

గాంధీ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్లు

కరోనా సమయంలో ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఏర్పాటు సీఎస్ఆర్​ కింద అందించిన వివిధ కంపెనీలు కొవిడ్​ కేసులు తగ్గడంతో నిరుపయోగంగా ట్యాంకులు  8 ప్

Read More

ఎండలు ముదరకముందే ఏజెన్సీలో తాగునీటి కష్టాలు

ఆదివాసీలకు అందని భగీరథ..  చెలిమె నీళ్లే దిక్కు ఎండలు ముదరకముందే ఏజెన్సీలో తాగునీటి కష్టాలు బావులు, బోర్లలో అడుగంటుతున్న నీళ్లు  500

Read More

వారి కోసమే షుగర్ ఫ్యాక్టరీలను తెరవడం లేదు

జగిత్యాల జిల్లా: అధికార పార్టీ నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసమే షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించడం లేదని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఆరోపించారు. జగి

Read More

అసెంబ్లీ..మండలి ఎన్ని గంటలు నడిచాయంటే..

7 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలు 54 గంటల 55 నిమిషాలు నడిచిన అసెంబ్లీ 12 గంటల 25 నిమిషాలు నడిచిన శాసనమండలి ప్రతి రోజు కనీసం 8 నుంచి 12 గంటలప

Read More

రైతు సమస్యలపై కేసీఆర్‎కు రేవంత్ బహిరంగ లేఖ

రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్యలకు పా

Read More

ఐపీఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రాష్ట్ర ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. ఇదే విషయాన్ని ఇవాళ హైకోర్టుకు తెల

Read More

ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి

అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్: తెలంగాణలో 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు చేసిన

Read More

బడ్జెట్ అంటే తెలంగాణలో ఫ్యామిలీ ఫండ్

బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో గెలిచి చౌకా కొడితే.. కేసీఆర్‎కు జట్కా తగిలి యశోదా ఆస్పత్రిలో చేరాడని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఆ జట్కా వల్లే అసెంబ్

Read More

వచ్చే వందేండ్ల దాక సిటీలో తాగునీటి సమస్య రాదు

జంటనగరాల తాగునీటి కోసం తీసుకొచ్చిన 111 జీవోపై కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.  111 జీవో అర్థ రహితం.. ఈ జీవోను ఎత్తేస్తామని పేర్కొన్నారు

Read More

ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు ఖర్చు చేస్తుండు

 బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి జిల్లా: అబద్ధాలు చెప్పే అవినీతి సీఎం కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చె

Read More

మార్చి 31 నాటికి 40 వేల కుటుంబాలకు దళితబంధు

మార్చి 31 నాటికి 40 వేల కుటుంబాలకు దళిలబంధు అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటినుంచి సంవత్సరానికి రెండు లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వబోతున్నట్ల

Read More