Telangana
8వ రోజు వేడుకగా సహస్రాబ్ది ఉత్సవాలు
రంగారెడ్డి: ముచ్చింతల్ లో సమతామూర్తి సహస్రాబ్ది సమారోహ వేడుకలు కొనసాగుతున్నాయి. 8వ రోజు కార్యక్రమాల్లో భాగంగా లక్ష్మీ నారాయణ యజ్ఞం నిర్వహిస్తున్నారు.
Read Moreమేడారం మహా జాతరకు అంకురార్పణ
ములుగు : మేడారం మహాజాతరకు ఇవాళ అంకురార్పణ జరగనుంది. ఈ నెల 16 నుంచి నాలుగు రోజుల పాటు సాగే జాతరకు ప్రారంభంగా పూజరులు మండమెలిగే పండగ నిర్వహించనున్నారు.
Read Moreమరో ఉద్యమానికి రెడీ కావాలి
హైదరాబాద్, వెలుగు: జీవో 317 సవరణ కోసం ఉద్యోగులు, టీచర్లు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఏ స్థానికత
Read Moreకొత్త సంస్కరణలతో అభివృద్ధి పరుగులు
న్యూఢిల్లీ, వెలుగు: కొత్త సంస్కరణలతో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచిందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు గుజరాత్ అన్ని అవార్
Read Moreవచ్చే ఏడాది నుంచి డిగ్రీలో కొత్త సిలబస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2023–24 అకడమిక్ ఇయర్ నుంచి డిగ్రీ బీఏ, బీకాం కోర్సుల్లో కొత్త కరికులమ్ స్టార్ట్ చేస్తామని
Read Moreమేడారం జాతరకు రావాలె
హైదరాబాద్, వెలుగు: ఫిబ్రవరి 16న ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరుకావాలని సీఎం కేసీఆర్ను మంత్రులు ఇంద్రకరణ్
Read Moreఒడిశాలోని బొగ్గు గని కోసం సింగరేణి పోటీ
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఓవైపు రాష్ట్రంలోని బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తున్న సింగరేణి.. మరోవైపు ఒడిశాలోని బంఖుయ్కోల్బ్లాక్ను దక్కించుకునే
Read Moreగుట్టుగా స్పౌజ్ బదిలీలు
బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో సర్కారు పర్మిషన్! ఇప్పటికే 400 మందికి స్పౌజ్ ఆర్డర్లు జీవో 317కు విరుద్ధంగా ఇతర జిల్లాల వారికి బదిలీలు హైదరాబాద
Read Moreముంపు గ్రామాల పిలగాండ్లకు పిల్లనిస్తలె
ఒక్కో ఊరిలో 50 మందికిపైగా లగ్గంకాని యువకులు ఏండ్లు గడుస్తున్నా ఇండ్లు కట్టివ్వని, ఉపాధి చూపని సర్కారు అలాంటి కుటుంబాలకు పిల్లనివ్వలేమంటున
Read Moreకరోనా పోయింది... ఆఫీసులకెళ్లండి
ఐటీ, ఇతర సంస్థలు ఓపెన్ చేసుకోవచ్చు: డీహెచ్ శ్రీనివాసరావు విద్య, వ్యాపార సంస్థలను తెరవండి ఇకపై నార్మల్ లైఫ్ కొనసాగించొచ్చు వ
Read Moreకాంగ్రెస్ వల్లే విభజన సమస్యలు
ఏడేండ్లయినా ఏపీ, తెలంగాణ మధ్య ఇంకా పంచాయితీలే.. వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాలు శాంతియుతంగా ఏర్పాటైనయ్ కాంగ్రెస్ కారణంగానే ఎమర్
Read Moreతెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69,892 మందికి టెస్టులు చేయగా.. 1,061 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ
Read Moreసనాతన ధర్మంలో జీవుడే సత్యం
రామానుజాచార్యుడి సమతామూర్తిని దర్శించుకున్న తర్వాత తనలో చైతన్యం పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అనేక యుగాలవరకు సనాతన ధర్మ పరిరక్షణకు ఈ ర
Read More












