Telangana

తెలంగాణలో కొత్త కేసులు 767, మరణాలు 2

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో  కొత్త కేసులు 767, మరణాలు 2 నమోదయ్యాయి. మొత్తం 58 వేల 749 మందికి పరీక్షల

Read More

రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

జీవో జారీ చేసి ఆరేళ్లు దాటింది ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్న పిటిషనర్ హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం

Read More

మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి:హరీశ్ రావు

తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కిన ప్రధాని మోడీ బేషారుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీశ్ రావు. ప్రధానికి వలస కార్మికులంటే ఎందుకు చిన్న చూపు చూ

Read More

రూ. 5 లక్షలిస్తే అక్రమ ఇల్లు కూడా సక్రమమే..

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో  అక్రమనిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ఈ కూల్చివేతల్లో మున్సిపల్ చైర్మన్ ప్రణీత, కమిషనర్ స్వామి అవినీతికి పాల్పడుతున

Read More

ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్

ఎల్‌‌బీ నగర్, వెలుగు: ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట జరిగిపోయినదాన్ని పట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ అడ్డంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్

Read More

సీఎం కేసీఆర్ పై భట్టి ఫైర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై ప్రధాని మోడీ కామెంట్లు చేసినా ఎందుకు ఖండించడం లేదని సీఎం కేసీఆర్ ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. హరీశ్ రావు

Read More

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 61,573 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 865 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. ద

Read More

ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ గారు?

వ్యవసాయ బిల్లులకు పూర్తి మెజారిటీ లేకపోయినా మూజువాణి ఓటుతో బిల్ పాస్ చేయించుకోవడం సక్రమమేనా అని ప్రధాని మోడీని తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రశ్ని

Read More

కేసీఆర్ వ్యాఖ్యలను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నిరసనలు

రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నిరసనలు,

Read More

తెలంగాణపై బీజేపీ నిజస్వరూపం బయటపడింది

రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యసభ వేదికగా బీజేపీ నిజస్వరూపం బయటపడిందన్నారు. తెలంగ

Read More

అమరవీరులను అవమానించిన మోడీ క్షమాపణ చెప్పాలి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అమరవీరులను అవమానించారని మండిపడ్

Read More