Telangana
రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంట్లలో 88,867 టెస్టులు నిర్వహించగా.. 3,801 మందికి పాజిటివ్ గా తేలింది. జీహెచ్ఎంసీ
Read Moreడ్రగ్స్ అనే మాటే వినపడొద్దు
హైదరాబాద్ : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల( డ్రగ్స్ ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగ
Read Moreటీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్
రిపబ్లిక్ డే రోజున గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33
Read Moreజెండావందనం చేసిన సీఎం కేసీఆర్
గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మొదలుకొని.. గల్లీ వరకు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. తెలంగాణలో కూడా రిపబ్లిక్
Read Moreగణతంత్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. కరోనాను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొందన్
Read Moreరాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎన్నో వేలు ఖర్చు పెట్టి పంట పండించి మార్కెట్
Read Moreరాజకీయంగా ఎదుర్కోలేకే దాడులు
ఎంపీ అర్వింద్ పై దాడిన ఖండించిన బీజేపీ నేతలు బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతుందని కామెంట్ రాజ్యాంగాన్ని కేసీఆర్ పక్కన పెట్టారు మేం దాడి చె
Read Moreఎంపీ అర్వింద్ కాన్వాయ్పై టీఆర్ఎస్ దాడి
రాళ్లు రువ్వి.. కత్తులతో వెంటాడి.. ఎంపీ అర్వింద్ కాన్వాయ్పై టీఆర్ఎస్ దాడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్&zw
Read Moreరాష్ట్రంలో కరోనా గైడ్లైన్స్ ఎందుకు అమలు చేస్తలేరు?
కొత్తగా 4,559 కరోనా కేసులు వైరస్తో మరో ఇద్దరు మృతి కేసులు పెరుగుతున్నా పట్టించుకోరా: హైకోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ
Read Moreమార్కెట్ వాల్యూ పెంపు ప్రతిపాదనలతో రిజిస్ట్రేషన్లకు క్యూలు
అగ్రిమెంట్ డేట్కు ముందే చేయించుకుంటున్న కొనుగోలుదారులు రోజూ రూ.65 కోట్ల ఆమ్దానీ హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్, నాన్ అగ
Read Moreరాష్ట్రంలో మళ్లీ 4వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: కరోనా విజృంభన కొనసాగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ 4 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,13,670 మందికి టెస్టులు నిర్వహించగా
Read Moreతెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యం కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణ పరిస్థిత
Read More












