Telangana

ఏటూరునాగారం అడవుల్లో మావోయిస్టుల డంప్

ములుగు జిల్లా : ఏటూరునాగారం అడవుల్లో మావోయిస్టులు దాచి ఉంచుకున్న ఆయుధాల డంప్ను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఏటూరునాగారం మండలం దొడ్ల సమీపంలో

Read More

ఆర్టీసీ ప్రయాణికులకు ఎంజీబీఎస్ వద్ద బగ్గీ ఫ్రీ

వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు  హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు ఎంజీబీఎస్ వద్ద ఉచిత బగ్గీ వాహన సదుపాయం కల్పించింది ఆర్టీసీ.  ప్రత్యేక

Read More

విశ్లేషణ: నిత్యం చస్తూ బతుకుతున్నరు..

తెలంగాణలో అడుగడుగునా దళిత హక్కుల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో ఎక్కడో ఒకచోట దళితులపై వివక్ష, అసమానతలు, అత్యాచారాలు, దాడులు, అక్రమ

Read More

విశ్లేషణ: కోచ్ ఫ్యాక్టరీపై రాజకీయం

కాజీపేట రైల్వే జంక్షన్​కు దక్షిణ భారతం ముఖద్వారంగా పేరుంది. కాజీపేట రైల్వేస్టేషన్ అత్యంత పురాతనమైనది. నిజాం కాలంలోనే దీనిని ఏర్పాటు చేశారు. కాజీపేట, వ

Read More

భక్తులతో కిక్కిరిసిన రాజన్న ఆలయం

దర్శనానికి 8 గంటలు  వెహికిల్స్​తో నిండిపోయిన గుడి చెరువు గ్రౌండ్​ వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం మేడారం భ

Read More

నాగోబా జాతరా షురూ

ఆదిలాబాద్, వెలుగు : గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా..ఏండ్ల తరబడిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ మెస్రం వంశీయులు తమ ఆరాధ్య దైవమైన నాగోబాకు అభిషేకం చేసి జాత

Read More

అందుకే వాళ్లు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​కు రాజ్యాంగంపై ఏ మాత్రం విశ్వాసం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్య

Read More

అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు కొత్త మార్కెట్ వ్యాల్యూస్

అగ్రికల్చర్​ ల్యాండ్స్​ మినిమమ్​ 50%, మ్యాగ్జిమమ్​ 150 %  వరకు పెంపు ఫ్లాట్ల విలువలు ఇప్పుడున్నదానిపై  25%పైగానే.. ఓపెన్ ప్లాట్ల

Read More

ఆ వార్తలు అవాస్తవం: నటుడు సుమన్

వివాదం కోర్టులో ఉంది.. పరిష్కారమైన వెంటనే అందరికీ చెబుతా: నటుడు సుమన్ హైదరాబాద్: ఇండియన్ ఆర్మీకి  హీరో సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చ

Read More

రాష్ట్రంలో కొత్తగా 2,861 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా..  2,861 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. జీ

Read More

సమతాస్ఫూర్తికి ఆకారం ధరించిన మూర్తి శ్రీ రామానుజాచార్యులు

హైదరాబాద్: సమతాస్ఫూర్తికి ఆకారం ధరించిన మూర్తి రామానుజాచార్యులని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్

Read More

 కేంద్రం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం

 కేంద్రం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం ఈ బడ్జెట్‌లోనైనా విభజన హామీలు అమలు చేయాలి హైదరాబాద్: తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్

Read More

దొందూ దొందే.. ఇద్దరూ దొంగలే

హైదరాబాద్: మోడీ, కేసీఆర్లు ఒకే తాను ముక్కలని వైఎస్సార్ టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. మోడీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని.. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకో

Read More