Telangana
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
వంగూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వంగూరు, చారకొండ, మండలాలకు చెందిన బీఆర్ఎస్ ఎంపీపీలు భీమమ్మ, లాలు యాదవ్, గుండె నిర్మల, విజేందర్ గౌడ్ కాంగ్రె
Read Moreప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత
ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం వీ6, వెలుగుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ
Read Moreవైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి (హత్నూర), వెలుగు: మండలంలోని కాసాల ( దౌల్తాబాద్ )12వ వార్డులో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ప్రాణ ప్రతి
Read Moreకాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మారెడ్డి మృతి
బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, మహిళా నాయకురాలు కంకణాల పద్మా రెడ్డి(61) తీవ్ర ఆదివారం గుండెపోటుతో చనిపోయారు. మంచిర్యాల పట్టణంలోని ఇస్లాం
Read Moreకొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శనివారం సాయంత్రం నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివార
Read Moreసల్లంగ సూడమ్మ పోచమ్మ తల్లి
లక్ష్మణచాంద, వెలుగు: లక్ష్మణచాంద మండలం పీచరలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. కొత్తగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో ఇటీవల విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు నిర్
Read Moreసివిల్స్ ర్యాంకర్ కు సన్మానం
తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన కోలా అర్పిత సివిల్ సర్వీసెస్ లో 639 ర్యాంకు సాధించినందుకు ఆదివారం గ్ర
Read Moreఅన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ సర్కార్ : చింతకుంట విజయ రమణారావు
ఎమ్మెల్యే విజయ రమణారావు గడ్డం వంశీ కృష్ణకు మద్దతుగా ఊపందుకున్న ప్రచారం సుల్తానాబాద్, వెలుగు: రైత
Read Moreమాజీ ఎమ్మెల్యే రసమయికి మతి చలించింది : ఒగ్గు దామోదర్
బెజ్జంకి, వెలుగు: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు అధికారం పోవడంతో మతి చలించిందని మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల పార్టీ
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత
పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసిన అధికారులు శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్
Read Moreగడ్డం వంశీ కృష్ణను గెలిపించాలని ఇంటింటా ప్రచారం
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆదివారం ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామంలో కాంగ్రెస్
Read Moreపేదలను ఆదుకోవడానికే పీవీఆర్ ట్రస్ట్ : కొత్త ప్రభాకర రెడ్డి
దుబ్బాక, వెలుగు: దుబ్బాక నియోజకవర్గంలోని పేదలను ఆదుకోవడానికి పీవీఆర్ ట్రస్ట్ ముందుంటుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర రెడ్డి అన్నారు. ఆదివారం భూంపల్లి రామ
Read Moreవీరభద్రస్వామి ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు
రాయికోడ్, వెలుగు: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి జాతరలో భాగంగా రెండోరోజు ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం
Read More











