Telangana

నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: ఉత్తమ్

నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు  మంత్రి కఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భా

Read More

జీహెచ్ఎంసీ ఉద్యోగులపై ఈసీ కొరడా

ఎన్నికల విధులకు హాజరుకాకండా నిర్లక్ష్యం వహిస్తున్న జీహెచ్ఎంసీ  ఉద్యోగులపై  ఈసీ కొరడా ఝలిపించింది.  పలుమార్లు అదేశించినప్పటికి జీహెచ్ఎంస

Read More

సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల

అచ్చంపేట/అమ్రాబాద్: తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర సోమవారం(ఏప్రిల్22)  ప్రారంభమైంది.చుట్టూ అడవి, కొండలు, కోనలు మధ్య అటవ

Read More

దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్

ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు ఎండీ వీసీ సజ్జనార్. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠ

Read More

కొడంగల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి ఏం చేసినవ్ రేవంత్ : డీకే అరుణ

కొడంగల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి.. నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు మహబూబ్నగర్  బీజేపీ ఎంపీ అభ్

Read More

మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం

మియాపూర్లో  ఓ సాఫ్ట్వేర్  ఉద్యోగి అదృశ్యమయ్యాడు.  భార్య మాధవితో కలిసి ఉంటున్న కేవీ ప్రసాద్ రెడ్డి(46)..  ఓ సాఫ్ట్వేర్  కంప

Read More

బిడ్డ బెయిల్ కోసం ..మోదీ దగ్గర కేసీఆర్ పార్టీని తాకట్టు పెట్టారు: రేవంత్

పదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  ఆకలి ఇండెక్స్ లో  125 దేశాల్లో భారతదేశం 111వ స్థానంలో ఉందని.

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులకు బెయిల్‌ ఇవొద్దన్న పోలీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిగింది.   కేసులో నిందితులుగా ఉన్న రాధా కిషన్ రావు, భుజంగ రావు, తిరుపతన్

Read More

నామినేషన్ దాఖలు చేసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా  పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తూముకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజి

Read More

అవినీతి ఆరోపణలు వచ్చినందుకే పదవి నుంచి దించింది : పొన్నం

ప్రధాని మోదీ దేశంలో మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నాని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోదీ పాలనలో అదాని, అంబానికి తప్ప..  సామాన్యుడికి‌ న్

Read More

సైబరాబాద్లో నకిలీ పత్తి విత్తనాలు సీజ్... ఇద్దరు అరెస్ట్

మేడ్చల్ జిల్లా షామిర్ పేట్ రాజీవ్ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు సైబరాబాద్ SOT పోలీసులు. 19 లక్షల విలువైన.. 12 వందల

Read More

ఏప్రిల్ 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన చేసింది.  ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.  ఎన్నికల కోడ్ నేపథ్యంలో వ

Read More

సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 17లోగా  నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.  బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కమిటీ

Read More