మియాపూర్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. భార్య మాధవితో కలిసి ఉంటున్న కేవీ ప్రసాద్ రెడ్డి(46).. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆఫీసుకు వెళ్తున్నాని చెప్పి ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉదయం బయటకు వెళ్లిన ప్రసాద్ తిరిగి ఇంటికి రాలేదు. పైగా ఫోన్ కూడా ఇంట్లోనే మరిచిపోయాడు. ఎంతసేపటికీ భర్త ఆచూకీ లభించకపోవడంతో కంగారు పడ్డ మాధవి....ప్రసాద్ రెడ్డి పనిచేస్తున్న ఆఫీసుకు ఫోన్ చేసి ఆరా తీయగా.. ప్రసాద్ ఈ రోజు ఆఫీసుకు రాలేదని తెలుసుకుంది. దీంతో వెంటనే మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మాధవి. ప్రసాద్ రెడ్డి గతంలో కొన్ని అనారోగ్య కారణాలతో కింద పడిపోయినట్లుగా మాధవి పోలీసులకు తెలిపింది. మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- హైదరాబాద్
- April 22, 2024
లేటెస్ట్
- సవరించిన ఎంవీ యాక్ట్ 2019 ఎప్పటి నుంచి అమలు చేస్తరు?
- హైదరాబాద్లో దంచికొట్టిన వాన
- తిరుమల లడ్డూ వివాదం..రంగంలోకి కేంద్రం
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు విడుదల
- బ్యారేజీలు అని చెప్పి..స్టోరేజీకి వాడిన్రు!
- వచ్చే రెండేండ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి : భట్టి విక్రమార్క
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుట్టుగా మట్టి వ్యాపారం
- సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా..ఒక్కొక్కరికి సగటున లక్షా 90 వేలు
- ధాన్యం కొనుగోలుకు ప్లాన్ పక్కాగా ఉండాలి
- వడ్ల ట్రాన్స్పోర్ట్ టెండర్లకు..మస్తు డిమాండ్
Most Read News
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- హైడ్రా కేసును కొట్టివేయండి .. హైకోర్టులో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పిటిషన్