Telangana
ఆ దేశాల్లో ఏప్రిల్ 10నే ఈద్.. ఇండియాలో ఎప్పుడంటే?
ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ. పవిత్ర పండగగా భావించే రంజాన్ మాసం సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు నెల
Read Moreమొన్న పంజాగుట్ట.. ఇవాళ హైదర్ నగర్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొన్న లారీలు
హైదరాబాద్ సిటీలో లారీ ప్రమాదాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. వారం రోజుల్లోనే రెండు లారీలు.. మెట్రో రైలు పిల్లర్లను ఢీకొనటం విశేషం. మొన్నటికి మొన్న
Read Moreవిపక్షాలను టార్గెట్ చేసేందుకే లిక్కర్ కేసు పెట్టిన్రు: ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ కేసు పూర్తిగా రాజకీయ కక్షపూరిత కేసు అని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత. ఏప్రిల్ 9వ తేదీ మంగళవారంతో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవి
Read Moreకవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. అప్పటివరకు జైలులోనే!
కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావే
Read Moreయువత క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు : యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ సూచించారు. సోమవారం కొండమల్లేపల్లి పట్టణం
Read Moreహోమ్ ఓటింగ్ కు దరఖాస్తు చేసుకోవాలి : కలెక్టర్ దాసరి హరిచందన
నల్గొండ అర్బన్, వెలుగు : 85 ఏండ్లు నిండిన వయోవృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించిందని, అర
Read Moreరాజీవ్ రతన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన
Read Moreభారీగా నల్లబెల్లం పట్టివేత
3150 కిలోల నల్ల బెల్లం, బొలెరో, ఆటో సీజ్ తుంగతుర్తి, వెలుగు : ఎక్సైజ్, ఎన
Read Moreకమ్యూనిస్టులను గెలిపించాలి : ఎండీ జహంగీర్
జనగామ/ బచ్చన్నపేట, వెలుగు : ఎంపీ ఎలక్షన్లలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనను గెలిపించాలని సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ కోరారు. సోమవ
Read Moreఅక్రమార్జన చేసిన దొంగలపై యుద్ధం చేద్దాం : గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శాయంపేట/ పరకాల, వెలుగు : తహారాపూర్ గుట్టల్లో క్రషర్ల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించ
Read Moreఅమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు : అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాలోని
Read Moreపీఎస్లలో న్యాయం జరగక పోతే నా వద్దకు రండి
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగకపోతే తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేయొచ్చని, న్యాయం చేస్తానని ఎస్పీ శబరిష్ స్పష
Read Moreచింతల్గుట్ట తండాలో ఎలుగుబంటి సంచారం..భయాందోళనలో గ్రామస్తులు
లింగంపేట, వెలుగు : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్ గ్రామపంచాయతీ పరిధిలోని చింతల్గుట్ట తండా శివారులో ఎలుగుబంటి సంచారం క
Read More












