TPCC Chief

ఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం

ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనలో మంత్రి హరీష్ రావును బర్తరఫ్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేసీఆర్ మహిళా హంతకులని మండిపడ్

Read More

150 రోజుల పాటు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర

ప్రాంతీయ పార్టీలను పడగొట్టడానికి బీజేపీ 6వేల కోట్లు ఖర్చు చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఈ సంపదంతా ఎ

Read More

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై అక్రమ కేసులు

బాసర ట్రిపుల్ ఐటీలో తమ హక్కుల కోసం పోరాడిన విద్యార్థులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్కడ జర

Read More

రేపు మునుగోడులో కాంగ్రెస్ కార్యక్రమానికి రేవంత్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. రేపు మునుగోడులో కాంగ్రెస్ గ్రామ గ్రామాన జెండా కార్యక్రమం ఉండగా..దీనికి రేవంత్ హాజయ్యే అవకాశం ఉంద

Read More

వాస్తవాలు బయటకొస్తాయనే సీఎల్పీ బృందాన్ని అడ్డుకుంటోంది

కాళేశ్వరం సందర్శనకు వెళ్లిన సీఎల్పీ బృందాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవాలు బయటికి వస్తాయనే సీఎల్పీ

Read More

హోం ఐసొలేషన్ లో టీపీసీసీ చీఫ్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతున్న తాను టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనను కలిస

Read More

సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థత కాంగ్రెస్ది

రేవంత్ రెడ్డిని తెలంగాణ చంద్రబాబుగా ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినోడిలెక్క రేవంత్ రెడ్డి మాట్ల

Read More

కేసీఆర్, మోడీ గుండెలదిరేలా మునుగోడు తీర్పు

ఆర్థిక లావాదేవీలు, అవసరాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియాగాంధీని వేధిస్తుంటే వీ

Read More

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకిస్తలే..

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ ఎందుకు జరపడం లేదని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు రంగారె

Read More

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై హైకమాండ్ నిర్ణయం

సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లితే కేంద్

Read More

రేవంత్ రెడ్డి పైసలిచ్చి పీసీసీ పదవి కొనుక్కుండు

రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని మంత్రి మల్లారెడ్ది అన్నారు. పైసలు ఇచ్చి పీసీసీ పదవిని కొనుక్కన్నాడని ఆరోపిం

Read More

ప్రాజెక్టుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరు వల్లే ప్రాజెక్టులు డేంజర్

Read More

మా పోరాటం వల్లే పాలక, ప్రతిపక్ష పార్టీలకు సోయి వచ్చింది

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక దొంగ అని..రేవంత్ రెడ్డి కంటే రోశయ్య బెటర్ అని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్.

Read More