tragedy
శవాలు పెట్టిన ఆ బడిలోకి మేం రాం.. స్టూడెంట్స్ అండ్ టీచర్స్
ఒడిశా రైలు ప్రమాద బాధితుల మృతదేహాలను ఉంచిన బహనాగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు "దెయ్యాల" భయంతో పాఠశాలలోకి ప్రవేశించడా
Read Moreవిషాదంలో మునిగిపోయిన చౌటపల్లి
నలుగురు అన్నదమ్ముల మృతితో మిన్నంటిన రోదనలు డెడ్బాడీలపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన భార్యాపిల్లలు ముగిసిన అంత్యక్రియలు హుస్నాబాద్, వెల
Read Moreమహారాష్ట్రలో విషాదం.. మరో ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి 11 మంది మృతిచెందారు. మరో 29 మంది గాయపడ్డారు. బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం స్టేట్ ట్రాన్స్ప
Read Moreజగిత్యాల జిల్లా నర్సింగాపూర్లో విషాదం
జగిత్యాల, వెలుగు: భూమి పరిహారం కోసం ఏండ్లకేండ్లు కోర్టులో కొట్లాడిన రైతు.. చివరకు ఆ భూమి పరిహారం వచ్చినా లాయర్ ఇప్పించకపోవడంతో మనస్తాపం చెందాడు. కోర్ట
Read Moreతన భూమిని లాక్కుంటున్నారని యువకుడి అఘాయిత్యం
సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం బోర్పట్లలో విషాదం చోటుచేసుకుంది. తన భూమిని లాక్కుంటున్నారని మనస్థాపంతో నందిశ్వర్ అనే యువకుడు ఆత్యహత్య చేసుకున్నాడ
Read Moreసీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం 4 గంటలకు హైదరాబాద్ లోన
Read Moreబిహార్ లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 50కి చేరిన మృతుల సంఖ్య
బిహార్ లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 50కి చేరింది. సరన్ జిల్లాలోని చాప్రాలో జరిగిన ఈ ఘటనలో ఇంకా కొంత మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట
Read Moreనిజామాబాద్ జిల్లా నవీపేటలో విషాదం
వరుడి వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ నవీపేట్, వెలుగు : నిజామాబాద్జిల్లా నవీపేట మండలంలో విషాదం నెలకొంది. కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల
Read Moreటర్కీ రాజధానిలో పేలుడు.. ఆరుగురు మృతి
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో షాపింగ్ కు ప్రధాన కేంద్రమైన ఇస్తిక్ లాల్ వీధిలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందగా, దాదాపు 38 మందిక
Read Moreమేడ్చల్ జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నా
Read Moreప్రధాని ఫొటో కోసమే ఆసుపత్రికి మరమ్మతులు : ప్రతిపక్షాలు
దాదాపు 141మంది మృత్యువాత పడిన భారీ వంతెన ఘటన దేశాన్ని కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారికి గుజరాత్ మోర్భీలోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్
Read Moreమహబూబాబాద్ జిల్లాలో విషాదం.. కారు ప్రమాదంలో నలుగురి మృతి
మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. బైపాస్ రోడ్ లో గల పాడుబడిన బావిలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందార
Read Moreరంగారెడ్డి జిల్లా తాటిపర్తిలో విషాదం
మృతుల్లో అక్కాతమ్ముడు.. మూడు కుటుంబాల్లో విషాదం రంగారెడ్డి జిల్లా తాటిపర్తిలో ఘటన ఈతకెళ్లి నలుగురు పిల్లలు మృతి రంగారెడ్డి జిల్లా తాటిపర
Read More