
ts eamcet
నేటి నుంచి ఎంసెట్.. నిమిషం లేటైనా నో ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేడు, రేపు అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్కు ఎగ్జామ్స్
Read Moreఎంసెట్ పరీక్ష రాయనున్న 56 ఏళ్ల వ్యక్తి
చదువుకు..వయస్సుకు సంబంధం లేదు. ఆసక్తి..పట్టుదల ఉంటే చాలు..ఏ వయసులో అయినా ..ఏ పరీక్ష అయినా రాయొచ్చు. తెలంగాణ ఎంసెట్ పరీక్షను 56 ఏళ్ల వ్యక్తి రాయబోవడమే
Read Moreవిద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ ఎగ్జామ్స్ తేదీల్లో మార్పులు
టీఎస్ ఎంసెట్ ( TS EAMCET ) పరీక్ష షెడ్యూల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ (
Read Moreజేఎన్టీయూలో ఏబీవీపీ విద్యార్థుల ధర్నా
జేఎన్టీయూ వర్సిటీ రిజిస్ట్రార్ ఛాంబర్ వద్ద ఏబీవీపీ విద్యార్థులు ధర్నాకు దిగారు. పీజీ ఈసెట్, టీఎస్ ఎంసెట్ 2023 కన్వీనర్లుగా జేఎన్టీయూ ప్రొఫెసర్ల
Read Moreఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు
వెలుగు కథనానికి స్పందన హైదరాబాద్, వెలుగు : ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ గడువును పెంచినట్ల టెక్నికల్ ఎడుయ్కేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
Read Moreఎంసెట్ కౌన్సెలింగ్: తొలివిడత 60,941సీట్ల కేటాయింపు
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ లో భాగంగా ఇంజనీరింగ్ కేటగిరిలో తొలివిడుత 60,941 సీట్లు అంటే 82.24 శాతం కేటాయించారు. అంతే వేగంగా 31 ఇంజనీరింగ్ కాలేజీల్లో
Read MoreTS EAMCET దరఖాస్తు గడువు మరోసారి పెంపు
తెలంగాణ ఎంసెట్-2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ ప్రకటించింది
Read Moreతెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్ ఎగ్జామ్కు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత వి
Read Moreఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం కుకట్పల్లి జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల
Read Moreఎంసెట్ సెంటర్లు మార్చుకున్న 20 వేల మంది స్టూడెంట్లు
మొత్తంగా 2, 21, 488 మంది దరఖాస్తు హైదరాబాద్, వెలుగు: జులై 6 నుంచి ప్రారంభం కానున్న టీఎస్ఎంసెట్ ఎగ్జామ్ కు 20 వేలకు పైగా మంది స్టూడెంట్లు సెంటర్లను మార
Read Moreఎంసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ లో ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి. ఇంజినీరింగ్ విభాగంలో 82.47 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 93శాతం
Read More