UP
ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సా
Read Moreజాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే దిశగా ఆప్
లక్నో: జాతీయ రాజకీయాల్లో క్రియశీల పాత్ర పోషించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తోంది. పంజాబ్ లో అఖండ విజయం సాధి
Read Moreనోయిడా మూఢనమ్మకాన్ని యోగి ఛేదించిండు
నోయిడాలో పర్యటిస్తే సీఎం పదవి కోల్పోతారనే మూఢనమ్మకాన్ని యోగి ఆదిత్యనాథ్ ఛేదించారు. పోయిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా సీఎం బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈసా
Read Moreయూపీలో చరిత్ర సృష్టించిన యోగి
ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అదొక రికార్డు అయితే, యూపీకి అయిదేండ
Read Moreకమలం కమాల్
పంజాబ్లో ‘ఆప్’కీ సర్కార్.. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ యూపీలో మళ్లీ యోగి రాజ్యం.. ప్రతిపక్షానికే పరిమితమైన ఎస్పీ ఫలించని అన్నాచెల్లె
Read Moreపంజాబ్ లో కాంగ్రెస్ ఓటమి కి కారణం సిద్దూ
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్దూనే కారణమని ఆ పార్టీఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సిద్దూని మ
Read Moreఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ఇయ్యాల్నే
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట
Read Moreరేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు అనంతరం ఈవీఎంలలో ఓట్లను లెక్
Read Moreపెట్రోల్ ట్యాంక్లు నింపుకోండి.. ‘ఎన్నికల ఆఫర్ ముగుస్తోంది
న్యూఢిల్లీ: ‘త్వరగా పెట్రోల్ ఫుల్ట్యాంక్ చేసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఎన్నికల ఆఫర్’ అయిపోతుంది
Read Moreఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోవడం ఖాయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార బీజేపీ, విపక్ష సమాజ్ వాదీ (SP)పార్టీల మధ్య ను
Read Moreరెచ్చగొట్టి పబ్బంగడుపుకునేవారు కాదు.. అభివృద్ధి చేసే వారికి ఓటేయండి
లక్నో: మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష
Read Moreఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలి
పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన
Read Moreప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: మోడీ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నిక పోలింగ్ సందర్భంగా తొలిసారి ఓటు హ
Read More












