
UP
సైకిల్స్ అమ్మకాలు డబుల్
జైపూర్ : అయిదు నెలల్లో దేశంలో సైకిల్ సేల్స్డబులయ్యాయి. తక్కువ దూరాలు వెళ్లడానికి ఎక్కువ మంది సైకిళ్లనే ఇష్టపడుతుండటంతోనే అమ్మకాలు పెరిగాయని పరిశ
Read More11 రాజ్యసభ స్థానాలకు నవంబరు 9న ఎన్నికలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 11 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ దీనికి సంబంధిం
Read Moreపెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిందని 14 ఏళ్ల కూతురిని చంపిన తండ్రి
గొంతు నులిమి చంపి, తల నరికిండు యూపీలోని షాజహాన్పూర్లో దారుణం షాజహాన్పూర్(యూపీ): యూపీలో మరో దారుణం జరిగింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన మైన
Read Moreహత్రాస్ ఘటన షాక్ కు గురి చేసింది: సుప్రీంకోర్టు
మరీ ఇంత దారుణమా! న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్రేప్ ఇన్సిడెంట్పై సుప్రీంకోర్టు సీరి యస్ కామెంట్స్ చేసింది. ఇది దారుణమై
Read Moreచంపేసి బీరువాలో దాచిన్రు
రెండేండ్ల బాబుపై మేనత్తల దుర్మార్గం బాబు తల్లిపై జెలసీతోనే చేశారన్న పోలీసులు యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఘటన నోయిడా: పుట్టింటికి వచ్చినపుడు వదిన తమను సర
Read Moreయూపీ రేప్ బాధితురాలు మృతి ఘటనపై సిట్.. వారంలో నివేదిక
యూపీలో గ్యాంగ్ రేప్ బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఘటనపై ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన నేరస్థు
Read Moreశ్రీకృష్ణ జన్మభూమిపై వివాదం
ఆలయ సమీపంలోని ఈద్గాను తొలగించాలని మథుర కోర్టులో పిటిషన్ 13.37 ఎకరాలను టెంపుల్కే అప్పగించాలని డిమాండ్ మథుర(ఉత్తర ప్రదేశ్): అయోధ్యలోని రామ జన్మభూమి వ
Read Moreదారుణం..తన పొలానికి నీళ్లు వదల్లేదని దళిత రైతు తల నరికివేత
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. పొలానికి నీళ్లు వదలడానికి నిరాకరించాడని ఓ దళిత రైతుని చితకబాది చివరికి తల నరికేశారు. బుడాన్ జిల్లాలోని షేక్పూర్
Read More60% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే: సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా యాక్టివ్ కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర (21.9
Read Moreఆర్ధిక ఇబ్బందులతో కూతుర్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని.. తండ్రిని కొట్టి చంపారు
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం ఆర్థిక ఇబ్బందులతో బిడ్డను బంధువుల ఇంటికి పంపిద్దామనుకున్న బాధితుడు లక్నో: ఓ వ్యక్తి తన టీనేజ్ కూతురును అమ్మేందుకు ప్రయత్నిస్త
Read Moreపాడుబడ్డ బావిలో విష వాయువులు పీల్చి ఐదుగురు మృతి
యూపీ: పాడు పడ్డ బావిలోని విష పూరిత వాయువులు పీల్చడంతో ఐదుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తూ మరణించారు. యూపీలోని గోండా జిల్లా మహారాజ్ గంజ్ సర్కిల్ల
Read Moreడేంజరస్ కక్రల్ గ్యాంగ్ దొరికింది
జ్యువెల్లరీ షాపులే టార్గెట్..పటాన్చెరు, జగద్గిరిగట్టలో రెక్కీ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో దోపిడీ
Read More