
v6 velugu
బాధితురాలు ఈశ్వరమ్మకు ప్రభుత్వం అండగా ఉంటుంది: డీప్యూటీ సీఎం భట్టి
నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. మంత్రి జూపల్ల
Read Moreరష్యాలో చర్చిలపై ఉగ్రదాడి.. 15 మంది పోలీసులు మృతి
రష్యాలో భారీ ఉగ్రదాడి జరిగింది. రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్లో 2024, జూన్ 23వ తేదీ ఆదివారం చర్చిలు, భద్రతా పోస్టులపై జరిగిన ఉగ్రదాడ
Read Moreఘట్కేసర్లో మాజీ ఎంపీటీసీ హత్య
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిప
Read Moreనేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని ఇంటర్ బోర్డు ప
Read More15 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి: సామ వెంకటరెడ్డి
మేడిపల్లి, వెలుగు: పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని మేడ్చల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి సామ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బోడుప్పల్ కార్
Read Moreమేడిపల్లి సత్యం కుటుంబానికి బండి సంజయ్ పరామర్శ
అల్వాల్ వెలుగు: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబ సభ్యులను కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఆదివారం అల్వ
Read Moreరాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వద్దిరాజు
హైదరాబాద్, వెలుగు: రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఆ పార్ట
Read Moreయువతకు పార్టీలో ప్రాధాన్యతనిస్తాం: ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: యువత, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యత నిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆ
Read Moreదేశ విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పజెప్పారు: ప్రియాంక గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో నీట్ యూజీతో పాటు జాతీయ స్థాయి కాంపిటీటివ్ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ
Read Moreకేసీఆర్, జగదీశ్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
సూర్యాపేట, వెలుగు: భద్రాద్రి పవర్ ప్లాంట్, కరెంట్ కుంభకోణంలో మాజీ సీఎం కేసీఆర్ తోక పట్టుకొని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని
Read Moreటీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అంజిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మారెడ్డి అంజిరెడ్డి ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర
Read Moreనీట్- 2025పై ఫ్రీ క్లాసులు
ముషీరాబాద్, వెలుగు: నీట్ –2025 కు ప్రిపేరయ్యే బాలికల కు ప్రత్యేకంగా 3 రోజుల ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు మేటా మైండ్ అకాడమీ
Read Moreలా చదివిన బీసీ స్టూడెంట్స్ కు ఉచిత శిక్షణ
హైదరాబాద్, వెలుగు: లా డిగ్రీ చదివిన బీసీ స్టూడెంట్స్ కు మూడేండ్ల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ అడిషనల్కలెక్టర్ తెలిపారు. జూలై 4వతేదీ
Read More