v6 velugu
మేధా స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి: ఏబీవీపీ ఆందోళన
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టౌన్ లోని మేధా హైస్కూల్ ను ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు, బాలుడి పేరెంట్స్ ముట్టడించి ఆందోళనకు దిగారు. స్క
Read Moreప్రజల ఫిర్యాదులపై ఫోకస్ చేయండి: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్, వెలుగు: ప్రజావాణి, ప్రజాదర్బార్ కు వచ్చిన ప్రతి దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్
Read Moreఇవాల్టి నుంచి హైదరాబాద్ రియలైజేషన్ టూర్
బషీర్ బాగ్, వెలుగు: సహజ యోగాతో ప్రశాంతత, ఆనందం అందించేందుకు మంగళవారం నుంచి ఈనెల 30 వరకు ‘ హైదరాబాద్ రియలైజేషన్ టూర్ ’ నిర్వహిస
Read Moreహలో కలెక్టర్.. పంట్లూరు పీహెచ్ సీకి రండి: స్పీకర్ గడ్డం ప్రసాద్
వికారాబాద్, వెలుగు: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ చికిత్స చేయాలని అసెంబ్లీ స్పీకర్ గ
Read Moreస్లమ్ టు స్టడీ.. ఈవెనింగ్ బడి
స్కూల్ కు వెళ్లలేని పిల్లలు, చదువుకోని పెద్దలకు టీచింగ్ చిన్నారుల నుంచి 80 ఏండ్ల వృద్ధులకు ‘సకీనా’ పాఠాలు ప్రాథమిక విద
Read Moreసింగరేణి.. ఉత్తర తెలంగాణకు గుండెకాయ: ప్రొ కోదండరామ్
సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్. ఉత్తర తెలంగాణలో సింగరేణి ద్వారా చాలా మంది జీవితాలు బాగుపడ్డాయన్నారు. స
Read Moreవిద్యార్థినులపై లైంగిక వేధింపులు.. లెక్చరర్ అరెస్ట్
విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ లెక్చరర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శేరిగ
Read Moreఏపీ కేబినెట్ భేటీ.. ఐదు సంతకాలకు ఆమోదం
అమరావతిలో రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలిసారి కూటమి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల
Read Moreతెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలి
తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కాంగ్రెస్ సర్కార్. బల్దియా కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ ఫర్ చేసింది. ఇక ఆయన స్థాన
Read Moreటీ20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్.. సెమీస్ కు సౌతాఫ్రికా
టీ20 ప్రపంచకప్ 2024 సూపర్8 మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్ ఈ మెగా టోర్నీ నుంచి వైదొల
Read Moreబెంగళూరు కేసులో ట్విస్ట్ : కారు ఢీకొని సత్తుపల్లి యువకుడు మృతి.. రైలు పట్టాలపై పడేసి వెళ్లిన నిందితులు
బెంగళూరు సిటీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. సిటీలో కారు ఢీకొని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి చెందిన యువకుడు చనిపోయాడు..
Read Moreబాధితురాలు ఈశ్వరమ్మకు ప్రభుత్వం అండగా ఉంటుంది: డీప్యూటీ సీఎం భట్టి
నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. మంత్రి జూపల్ల
Read Moreరష్యాలో చర్చిలపై ఉగ్రదాడి.. 15 మంది పోలీసులు మృతి
రష్యాలో భారీ ఉగ్రదాడి జరిగింది. రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్లో 2024, జూన్ 23వ తేదీ ఆదివారం చర్చిలు, భద్రతా పోస్టులపై జరిగిన ఉగ్రదాడ
Read More












