v6 velugu

పండుగ పూట పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

ఏ సీజన్ లో అయిన బంగారానికి డిమాండ్ మామూలుగా ఉండదు. బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ చెప్పలేరు. సంక్రాంతి పండుగ సందర్భంగా

Read More

కోడి పందేలపై పోలీసులు దాడి .. పందెం రాయుళ్లు పరార్

సంక్రాంతి పండగ వచ్చిందంటే కోడి పందెం రాయుళ్లకు పండగే. ఆంధ్రాలోని గోదావరి జిల్లాలతో పాటు సరిహద్దుల్లో ఉండే తెలంగాణ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కోడి పం

Read More

దేవుని దగ్గర రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు: మంత్రి పొన్నం

దేవుని దగ్గర రాజకీయాలు చేయడం కరెక్ట్  కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు మంత్రి. ఆలయంల

Read More

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. నేడు మకర జ్యోతి దర్శనం

కేరళ శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. పంబా, పులిమేడ్ , నీలికల్ కు వేలాది మంది తరలివస్తుండటంతో శబరిగిరి అయ్యప్ప నామస

Read More

జల్లికట్టు జోష్.. ఘనంగా ప్రారంభమైన పోటీలు

తమిళనాడులో జల్లికట్టు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మదురై జిల్లాలోని అవనియాపురం గ్రామంలో ఈరోజు(జనవరి 15) జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. జనవరి ర

Read More

నర్సంపేటలో పాడిపశువుల అందాల పోటీలు

నర్సంపేట, వెలుగు: వరంగల్  జిల్లా నర్సంపేట పట్టణంలోని బాయ్స్  హైస్కూల్​లో ఆదివారం శాంతిసేన రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో డివిజన్​ స్థాయి పాడిపశువ

Read More

నేను అడిగినందువల్లే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై న్యాయ విచారణ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ, వెలుగు: యాదాద్రి థర్మల్​ పవర్​ ప్లాంట్​ గురించి అసెంబ్లీలో తాను ప్రస్తావించడంతోనే ప్రభుత్వం సిట్టింగ్​ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించిందని మం

Read More

చిట్టీల పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్‌ అరెస్ట్‌

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన గ్రేటర్  వరంగల్​ మున్సిపల్  కార్పొరేషన్​లోని 26వ డివిజన్​ బీఆర్ఎస్​ కార్ప

Read More

ఏపీలో పండుగపూట విషాదం.. రెండు బస్సులు ఢీ, 20 మందికి గాయాలు

ఏపీలో సంక్రాంతి పండుగపూట విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్

Read More

ఆలయ నిర్మాణం పూర్తయ్యాక.. రాములోరిని దర్శించుకుంట: ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేళ్లచెరువు, వెలుగు: అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తయ్యాక రాములవారిని దర్శించుకుంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తన ఫ్యామిలీ మొత్తం రామభక్తులే

Read More

అన్నారం బుంగలను పూడుస్తున్నరు

మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో ఏర్పడ్డ బుంగలు పూడ్చే పనులు మొదలయ్యాయి. గత నెలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఐదు

Read More

మలుపులు తిరుగుతున్న ఎన్ హెచ్​ 63

   మోదెల నుంచి ముల్కల్ల వరకు గోదావరి తీరం వెంట సర్వే       ముల్కల్ల వద్ద అలైన్​మెంట్​ మార్చడంతో భూబాధితుల ఆందోళన&nb

Read More

ఎటూతేలని భద్రాచలం పంచాయితీ

మున్సిపాలిటీగా మార్చేందుకు గత ప్రభుత్వ ప్రయత్నం  వ్యతిరేకించిన ప్రజలు, ప్రతిపక్షాలు తర్వాత మూడు పంచాయతీలు చేయాలనే అంశం తెరపైకి..  ఇ

Read More