vemulawada
పుణ్యస్నానాలకు వేములవాడ ధర్మగుండం సిద్ధం
వేములవాడ : భక్తుల పుణ్యస్నానాలకు వేములవాడ ఆలయ ధర్మగుండం సిద్ధమైంది. కరోనా వలన 19 ఫిబ్రవరి 2020 లో ధర్మగుండంలో భక్తుల స్నానాలను అధికారులు నిలిపివ
Read Moreరేపు రాజన్న ఆలయ ధర్మగుండం ఓపెన్
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మగుండాన్ని రెండేళ్ల తర్వాత రేపు (ఆదివారం) ఓపెన్ చేయనున్నారు. ఇవాళ ఆలయ ధర్మగుండాన్ని
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని బీజేపీ లీడర్లు, అభిమానులు ఆకాంక్షించారు. బుధవా
Read Moreధరణిని రద్దు చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నిరసన
రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చేశారు. ధరణి పోర్ట
Read Moreకార్తీకమాసంలో రాజన్నకు 8.25 కోట్ల ఆదాయం
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కార్తీక మాసంలో కాసుల వర్షం కురిసింది. నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మ
Read Moreమూలవాగు బ్రిడ్జిని ఇంకెప్పుడు పూర్తి చేస్తరు : పొన్నం
మూలవాగు బ్రిడ్జి కూలిపోయి ఏడాది గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు తీవ్ర
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్ష
Read Moreస్వామి ధర్మదర్శనానికి 8 గంటలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శనం కోసం వచ్చిన భక్తులు కష్టాలు పడ్డారు. కార్తీకమాసానికి తోడు ఆదివారం సెలవు దినం
Read Moreవేములవాడ ఆలయాన్ని దర్శించుకున్న వినోద్ కుమార్
ఎన్నికల విధానంపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వార
Read Moreరాజన్న దర్శనానికి 6 గంటలు
కార్తీక తొలి సోమవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వేములవాడ, వెలుగు: కార్తీక తొలి సోమవారం సందర్భంగా సిరిస
Read Moreయాదాద్రిపై ఉన్న ప్రేమ.. వేములవాడపై ఏది?
సూరమ్మ ప్రాజెక్టు, మిడ్ మానేరు బాధితులకు పరిహారం ఏమైంది? చెన్నమనేని రమేశ్ జర్మనీకి ఎమ్మెల్యే వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఫైర్ &nbs
Read Moreసూర్యగ్రహణం : ప్రధాన ఆలయాలు మూసివేత
ఈ ఏడాది చిట్టచివరి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:29 గంటలకు గ్రహణం ముగియనుంది. దాదాపు 1:30 గంటల పాటు ఇది కొనసా
Read Moreభక్తులతో కిక్కిరిసిన రాజన్న గుడి
వేములవాడ, వెలుగు: సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వరు స సెలవులు రావడంతో తెలంగాణతోపాటు ఇతర
Read More