visakhapatnam

శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య

లాక్ డౌన్ విధులతో బిజీగా ఉన్న సమయంలో ఒక పోలీసు ఉన్న‌తాధికారి ఆత్మహత్య చేసుకోవటం ఏపీలో కలకలం రేపుతోంది. . శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు న

Read More

త‌క్ష‌ణం రూ.50 కోట్లు క‌ట్టండి: ఎల్జీ పాలిమ‌ర్స్ కు ఎన్జీటీ ఆదేశం

విశాఖపట్నంలో జ‌రిగిన ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ విష వాయువుల లీకేజీ ఘ‌ట‌న‌పై నేష‌నల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) సీరియ‌స్ అయింది. దీనిపై సుమోటోగా కేసు స్

Read More

విశాఖ‌లో గ్యాస్ లీకేజీ కంట్రోల్ కు గుజ‌రాత్ సాయం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖ‌ప‌ట్నంలో గురువారం ఉద‌యం పెను విషాదం చోటు చేసుకుంది. గురువారం తెల్ల‌వారుజామున మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలో సిటీ స‌మీపంలోని వెంక‌ట

Read More

విశాఖ విషాదం: ఇద్ద‌రు చిన్నారులు, ఒక‌ ఎంబీబీఎస్ విద్యార్థి స‌హా 11 మంది మృతి

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖ‌ప‌ట్నంలో అత్యంత విషాద‌క‌ర ఘ‌ట‌న జరిగింది. గురువారం తెల్ల‌వారు జామున మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలోని ఆర్

Read More

కెకె లైన్లో భారీగా విరిగిపడ్డ కొండచరియలు

విశాఖ పట్నం కెకె రైల్వే లైన్లో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో బోర్రాగుహలు-చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ రెండ

Read More

అపార్ట్ మెంట్ పై నుంచి జారీ ప‌డి బాలుడు మృతి

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక నర్సింగ్ రావు పేటలోని ఓ అపార్ట్ మెంట్‌లో త‌‌న‌ తోటి స్నేహితులతో ఆడుకుంటూ సూర్య ప్రతాప్ (1

Read More

విశాఖలో కరోనా కలకలం.. ఐదుగురికి వైరస్ లక్షణాలు

కరోనా వైరస్ విశాఖకు కూడా వ్యాపించినట్టు వార్తలొస్తున్నాయి. నగరంలోని చెస్ట్ ఆసుపత్రిలో బుధవారం అయిదు అనుమానిత కేసులు నమోదైనట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపా

Read More

కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి

కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. విజయరామరాజు పేట మరిడిమాంబ అమ్మవారి పండుగ స

Read More

కరోనా బాధితులకు కేజీహెచ్ లో ప్రత్యేక వార్డు

వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌తో విశాఖలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. విశాఖలోని కింగ్ జార్జి ఆస్పత్రి (KGH) లో కరోనా బాధితుల కోసం మూడు పడకలతో ప్రత్యే

Read More

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కరోనా అలర్ట్

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న వైరస్ కరోనా. ఆ వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వి

Read More

మావోయిస్టు దంపతుల అరెస్ట్

విశాఖ మన్యంలో మావోయిస్టు దంపతులను అరెస్ట్ చేశారు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ సబ్యుడు బెల్లం

Read More

విశాఖకు రూ.394.50 కోట్ల నిధులు మంజూరు చేసిన జగన్ సర్కార్

విశాఖకు పలు అభివృద్ధి పనులకు అనుమతులిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఏడు జీవోల ద్వారా రూ. 394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధ

Read More