voters

ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు యువ ఓటర్లే : రాజీవ్ కుమార్

94 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశం. గత సార్వత్రిక ఎన్నిక(2019)ల్లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్

Read More

ఎన్నికల లబ్ధికోసం లీడర్ల ఫౌండేషన్లు

      తాతలు, తల్లిదండ్రుల, సోదరుల పేర్లపై ట్రస్టుల ఏర్పాటు     యువకుల కోసం ఆటల  పోటీలు, ఫ్రీ

Read More

మొదలైన అసెంబ్లీ ఎన్నికల సందడి

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట/వెలుగు:  ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్పుడే  ఎన్నికల సందడి మొదలైంది. రా

Read More

రాష్ట్రంలో ఓటర్లు 2.99 కోట్లు

ఫైనల్ లిస్టు విడుదల చేసిన ఈసీ  హైదరాబాద్ జిల్లా లో ఎక్కువ, ములుగులో తక్కువ  నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లిలో ఎక్కువ, భద్రాచలంలో తక్కువ &nb

Read More

తెలంగాణ తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఈసీ

తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 2,99,92,941 ఓటర్లున్నారు.

Read More

హిమాచల్ ప్రదేశ్​లో 40 స్థానాల్లో కాంగ్రెస్​ గెలుపు

0.7% ఓట్ల తేడాతో 25 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ముగ్గురు ఇండిపెండెంట్ల విజయం హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ ఘన విజయం సాధించింది. ఐదేండ్ల కో

Read More

గుజరాత్​లో బీజేపీ ధీమాకు కారణాలేమిటి?

గుజరాత్ శాసన సభకు డిసెంబర్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు 4 కోట్ల 90 లక్షల మంది వరకు ఉన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న ఉంటుంది. ఇక్క

Read More

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మహా సర్కారు కీలక నిర్ణయం

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని జిల్లాల్లో పనిచేసే గుజరాతీ ఓటర్లక

Read More

సిరిసిల్లలో తప్పుల తడకగా ఓటర్​ లిస్ట్​

2016లో 1,68,025 మంది.. ప్రస్తుతం 85,128 గడువు ముంచుకొస్తున్నా ఖరారు కాని రిజర్వేషన్లు బకాయి గడువు ముగిసినా స్పందించని వినియోగదారులు రాజన్న

Read More

కొత్త ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు విస్తృత ప్రచారం చేయాలని స్టేట్​చీఫ్​ఎలక్షన్​ఆఫీసర్ వికాస్

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు : కొత్త ఓటరు నమోదు ప్రక్రియ వందశాతం పూర్తవ్వాలని కలెక్టర్​ వీపీ గౌతమ్​ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో గురువారం తహసీల్ద

Read More

నల్గొండలో బీజేపీకి బీజం పడింది: ఈటల రాజేందర్

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినా.. నైతిక విజయం ఆయనదేనని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నా

Read More

టీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి : ఆకునూరి మురళి

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి హైదరాబాద్, వెలుగు : మునుగోడు కౌంటింగ్ ను వెంటనే నిలిపివేయాలని, ఆ బైపోల్ ను రద్దు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి

Read More