
Warangal district
వ్యక్తిని బెదిరించి బంగారం లాక్కున్న ఫేక్ పోలీస్
వరంగల్ : పోలీసులమని చెప్పి దోపిడీకి పాల్పడిన నిందితుడిని వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడి నుంచి సుమారు 3లక్షల50 వేల రూపాయల విలువగల బంగారు
Read Moreఆస్తి కోసం అంత్యక్రియలు అడ్డుకున్నారు
భీమదేవరపల్లి, వెలుగు: ఆస్తి కోసం అంత్యక్రియలు అడ్డుకున్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో బుధవారం జరిగింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన
Read Moreడబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత
వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కలెక్టర్ హారిత ఇళ్
Read Moreవరంగల్లో ప్రేమ జంట ఆత్మహత్య
వరంగల్: ఒకరినోకరు ప్రేమించుకున్నారు.పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.కానీ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించటం లేదని మనస్థాపానికి గురై బావిలోకి దూకి
Read Moreముగ్గురి ప్రాణాలు తీసిన ఓవర్ స్పీడ్
పర్వతగిరి(సంగెం), వెలుగు: ఓవర్ స్పీడ్ ముగ్గురి ప్రాణాలు తీసింది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం టౌన్చివరలోని చెరువు కట్ట దగ్గర బుధవారం జరిగిన ఈ యాక్సిడె
Read Moreరేపు వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
శుక్రవారం వరంగల్ జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు వరంగల్ అర్బన్ బిజేపి జిల్లా అధ్
Read Moreవరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన జీపు
వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం సంగెం మండలం గవిచర్ల దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న జీపు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఆ జీపులో
Read Moreకరోనా సోకిందని తల్లిని భావి వద్ద వదేలిసిన కొడుకులు
వరంగల్ జిల్లా : కంటికి కనపడని కరోనా మహమ్మారీ తల్లి, కొడుకులను విడదీసింది. మానవ సంబంధాలను మట్టి కరిపిస్తోంది. పేగు బంధాన్ని కూడా దూరం చేస్తోంది.తల్లికి
Read Moreభారీ వర్షాలు.. నీళ్లలోనే కాలనీలు
వరంగల్ నగరంలో కొనసాగుతున్న సహాయక చర్యలు మునిగిన లక్నవరం వంతెన..ఆసిఫాబాద్లో ఒకరి గల్లంతు భద్రాచలంలో ప్రమాదకర స్థాయిలో గోదావరి వరద ప్రవాహం వరంగల్/ములుగు
Read Moreమేం బాగుండాలి.. మా ఊరు బాగుండాలి
సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించిన వస్త్ర వ్యాపారులు ఉదయం 10 గం.ల నుండి సాయత్రం 5 గం.ల వరకు షాపులు మూసివేత గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్వచ్చందంగా లాక్డౌన
Read More175 క్వింటాళ్ల ధాన్యం దగ్ధం
నర్సం పేట, వెలుగు: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 175 క్వింటాళ్ల వరి ధాన్యం దగ్ధమైంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ముచ్చింపుల తండాకు చెందిన గుగులోత
Read More