
WATER
ఉక్రెయిన్ అతలాకుతలం
ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. ఇటు యుద్ధం.. అటు వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గుట్టల కొద్ది శవాల మధ్య అక్కడ కలరా విజృంభిస్తోంది. శవాలు కుళ్లిపోవడ
Read Moreకేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
ఖమ్మం: రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త... ఇవాళ కరెంట్ పోతే వార్త అని కేటీఆర్ అన్నారు. శనివారం జిల్లాలో కలిసి పువ్వాడతో కలిసి కేటీఆర్ పలు
Read Moreరాష్ట్రం వచ్చినప్పటికీ పరిస్థితి ఏం మారలేదు
తెలంగాణ వచ్చాక ఏం మారలేదన్నారు ప్రజాగాయకుడు గద్దర్. వేములవాడలోని మున్నూరు కాపు సత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన నిరుపేద కళాకారుల సంక్షేమ సేవా సంస్థను ఆయన
Read Moreగుక్కెడు నీళ్ల కోసం..కిలో మీటర్ల నడక..
పవిత్ర గోదావరి అక్కడే పుట్టింది.. కృష్ణమ్మ బిరా బిరా పరుగులు తీస్తుంటుంది. అయినా..మహరాష్ట్ర ప్రజలకు నీటి గోస తప్పడం లేదు. రెండు జీవనదులున్నా..గు
Read Moreదాహం తీర్చుకునేందుకు వెళ్లిన 40 బర్రెలు..
దాహం తీర్చుకునేందుకు వెళ్లిన 40 బర్రెలు ప్రమాదంలో .. గంటల తరబడి కాలువలో కొట్టుమిట్టాడినయ్.. చివరకు నీటిని ఆపడంతో క్షేమంగా ఒడ్డుకు చే
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల తాగునీటి కష్టాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు నీటికోసం పడరాని పాట్లు పడుతున్నారు. మిషన్ భగరీథ ట్యాంకులు పూర్తయి..ఇంటింటికి నల్లా కనెక్షన్లు వేసినా..నీటి కష్టాల
Read Moreరైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
వరంగల్, హసన్పర్తి, వెలుగు: రాష్ట్రంలో రైతులతో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయించాలని, అధికారులు రాజకీయాలు, మొహమాటాలకు పోకుండా జిద్దుగా
Read Moreతొగుట మార్కెట్ యార్డులోకి మల్లన్నసాగర్ నీళ్లు
కొట్టుకుపోయిన 300 క్వింటాళ్ల వడ్లు సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: అధికారుల అనాలోచిత చర్యలతో అన్నదాత ఆగమైండు. ఆరుగాలం కష్టించి పండించిన పంట
Read Moreఅవినీతిలో రెవెన్యూ తర్వాత మున్సిపల్ శాఖే ముందున్నది
హైదరాబాద్, వెలుగు: కౌన్సిల్ సమావేశాలకు మీడియా రాకుండా కమిషనర్లు చర్యలు చేపట్టాలంటూ మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు. మీటింగ్ తర్వాత మీడియ
Read Moreఅరుదైన వ్యాధి: నీళ్లు తాగలేదు..కనీసం కన్నీళ్లు పెట్టలేదు..!
సరిపడా నీళ్లు తాగకపోయినా.. రెండు పూటలా స్నానం చేయకపోయినా.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. కానీ, ఇందుకు పదిహేనేండ్ల అబిగైల్ బెక్కి మ
Read Moreకుళాయిల్లో మురుగునీరు వస్తోందని నిరసన
హైదరాబాద్ వాటర్ బోర్డు దగ్గర వామపక్షాల ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో కలుషిత నీరు వస్తున్నాయంటూ ఆందోళనకు దిగారు. సికింద్
Read Moreకృష్ణా నీటిలో సరైన వాటా దక్కకపోవడానికి కేసీఆరే కారణం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగారెడ్డి జిల్లా: కృష్ణా నది నీళ్లలో మనకు దక్కాల్సిన వాటా దక్కకపోవడానికి సీఎం కేసీఆర్ కారణమన్నారు బీజేపీ
Read Moreఅధికారికి నీళ్లిచ్చిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: స్పీచ్ మధ్యలో ఓ అధికారికి దాహం వేయగా... స్వయంగా కేంద్ర మంత్రే నీళ్లు అందించిన ఘటన దేశ రాజధానిలో జరిగింది. ఇక నీళ్లు అందించింది ఎవరో కాదు .
Read More