WATER
హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు
హైదరాబాద్ : హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో నాలుగు గేట్లుఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Read Moreసముద్రంలోకి వెయ్యి టీఎంసీలు
ఈ ఫ్లడ్ సీజన్లో గోదావరి నుంచి 979.57 టీఎంసీలు కృష్ణా నుంచి 220.85 టీఎంసీలు రెండు నదులపై ప్రాజెక్టుల్లో 688 టీఎంసీల
Read Moreకాళేశ్వరం నీళ్లు పాయె
మూడు నెలల్లో 600 టీఎంసీలు సముద్రంపాలు ఎత్తిపోసిన 32 టీఎంసీలు కూడా కిందికే జూన్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఖుల్లా గోదావరి అన్ని ప్రాజెక్టుల
Read Moreమల్లన్నసాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేశారు అధికారులు. మల్లన్న సాగర్ నుంచి కొం
Read Moreపోతిరెడ్డిపాడు నుంచి నీళ్ల తరలింపు ఆపాలి
హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తోందని, నీళ్ల తర
Read Moreనో కరెంట్.. నో వాటర్: డబుల్ ఇండ్లలో కనీస సౌలతుల్లేవ్
చిమ్మ చీకట్లలో ‘డబుల్’ ఇండ్లు రిలే దీక్షలకు దిగిన లబ్ధిదారులు జనగామ జిల్లా కేంద్రం శివారు బాణాపురంలో పేదలకు ఇచ్చిన డబుల్
Read Moreపాలమూరును పాతాళానికి తొక్కొద్దు
‘‘పోతిరెడ్డిపాడుకు పొక్క పెడుతుంటే.. మనోళ్లు మంగళహారతులు పట్టిన్రు. అధికారంలోకి వచ్చినంక కృష్ణా నది గట్టుమీద కూసునైనా మన పంటలకు నీళ్లను మళ
Read Moreఎక్కువ నీళ్లు తాగినా ముప్పే
ఏ విషయమైనా చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేస్తే కష్టమే. అలానే తాగాల్సిన దానికంటే ఎక్కువ నీళ్లు తాగినా కూడా ముప్పే అంటున్నారు డాక్టర్లు. రోజుకు కనీసం 3 &
Read Moreఅన్నారం పంప్ హౌస్ లోకి నీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని.. అన్నారం పంప్ హౌస్ లోకి నీళ్లు చేరాయి. చౌటపల్లి వాగు పొంగడంతో అన్నారం పంప్ హౌస్ లోకి నీళ్లొచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్ట్ పూర
Read Moreకేసీఆర్ సీఎం అయ్యాకే ఏపీ నీళ్ల దోపిడీ పెరిగింది
మహబూబ్నగర్ను సస్యశ్యామలం చేస్తామంటిరి.. ఏమైంది?: నాగం కృష్ణా నీళ్లను మన భూములకివ్వలేని అసమర్థ సీఎం అవసరమా? ప్రాజెక్టుల రీ డిజైనింగ
Read Moreకాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసుడు వదిలేసుడు
వరుసగా మూడో ఏడాదీ అక్కరకురాని ప్రాజెక్టు 2019లో 18.50 టీఎంసీలు.. 2020లో 18 టీఎంసీలు వృథా ఈసారి 35 టీఎంసీలు కూడా సముద్రంలోకే వరద పెరగడంతో ఎల్లంపల్లి
Read Moreభగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో రాస్తారోకో
జగిత్యాల జిల్లా: ధర్మపురిలో ఖాళీ బిందెలతో మహిళలు రాస్తారోకో చేశారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని నిరసన తెలిపారు. 5 రోజుల నుంచి తాగునీరు రావడం
Read Moreవాళ్ల పంచాయతీ వాటర్ కోసం కాదు వాటాల కోసం
సాగు నీటి హక్కులు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందన్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్, జగన్ పంచాయతీ వాటర్ కోసం కాదనీ.. వాటాల కోసమని విమర్శించ
Read More