WATER

హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు

హైదరాబాద్ : హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో నాలుగు గేట్లుఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Read More

సముద్రంలోకి వెయ్యి టీఎంసీలు

ఈ ఫ్లడ్‌ సీజన్‌లో గోదావరి నుంచి 979.57 టీఎంసీలు కృష్ణా నుంచి 220.85 టీఎంసీలు  రెండు నదులపై ప్రాజెక్టుల్లో 688 టీఎంసీల

Read More

కాళేశ్వరం నీళ్లు పాయె

మూడు నెలల్లో 600 టీఎంసీలు సముద్రంపాలు ఎత్తిపోసిన 32 టీఎంసీలు కూడా కిందికే జూన్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఖుల్లా గోదావరి అన్ని ప్రాజెక్టుల

Read More

మల్లన్నసాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేశారు అధికారులు. మల్లన్న సాగర్ నుంచి కొం

Read More

పోతిరెడ్డిపాడు నుంచి  నీళ్ల తరలింపు ఆపాలి

హైదరాబాద్‌‌, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తోందని, నీళ్ల తర

Read More

నో కరెంట్​.. నో వాటర్​: డబుల్ ఇండ్లలో కనీస సౌలతుల్లేవ్

చిమ్మ చీకట్లలో  ‘డబుల్’ ఇండ్లు రిలే దీక్షలకు దిగిన లబ్ధిదారులు జనగామ జిల్లా కేంద్రం శివారు బాణాపురంలో పేదలకు ఇచ్చిన డబుల్​

Read More

పాలమూరును పాతాళానికి తొక్కొద్దు

‘‘పోతిరెడ్డిపాడుకు పొక్క పెడుతుంటే.. మనోళ్లు మంగళహారతులు పట్టిన్రు. అధికారంలోకి వచ్చినంక కృష్ణా నది గట్టుమీద కూసునైనా మన పంటలకు నీళ్లను మళ

Read More

ఎక్కువ నీళ్లు తాగినా ముప్పే

ఏ విషయమైనా చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేస్తే కష్టమే. అలానే తాగాల్సిన దానికంటే ఎక్కువ నీళ్లు తాగినా కూడా ముప్పే అంటున్నారు డాక్టర్లు. రోజుకు కనీసం 3 &

Read More

అన్నారం పంప్ హౌస్ లోకి నీళ్లు

కాళేశ్వరం ప్రాజెక్టులోని.. అన్నారం పంప్ హౌస్ లోకి నీళ్లు చేరాయి. చౌటపల్లి వాగు పొంగడంతో అన్నారం పంప్ హౌస్ లోకి నీళ్లొచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్ట్ పూర

Read More

కేసీఆర్‌ సీఎం అయ్యాకే ఏపీ నీళ్ల దోపిడీ పెరిగింది

మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేస్తామంటిరి.. ఏమైంది?: నాగం కృష్ణా నీళ్లను మన భూములకివ్వలేని అసమర్థ సీఎం అవసరమా?  ప్రాజెక్టుల రీ డిజైనింగ

Read More

కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసుడు వదిలేసుడు

వరుసగా మూడో ఏడాదీ అక్కరకురాని ప్రాజెక్టు 2019లో 18.50 టీఎంసీలు.. 2020లో 18 టీఎంసీలు వృథా ఈసారి 35 టీఎంసీలు కూడా సముద్రంలోకే వరద పెరగడంతో ఎల్లంపల్లి

Read More

భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో రాస్తారోకో

జగిత్యాల జిల్లా: ధర్మపురిలో ఖాళీ బిందెలతో మహిళలు రాస్తారోకో చేశారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని నిరసన తెలిపారు. 5 రోజుల నుంచి  తాగునీరు రావడం

Read More

వాళ్ల పంచాయతీ వాటర్ కోసం కాదు వాటాల కోసం

సాగు నీటి హక్కులు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందన్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్, జగన్ పంచాయతీ వాటర్ కోసం కాదనీ.. వాటాల కోసమని విమర్శించ

Read More