weather
రోళ్లు పగిలే ఎండలు : మరో 4 రోజులు ఇదే పరిస్థితి
ఎండలు సుర్రుమంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నానికి మంట పుట్టిస్తున్నాయి ఎ
Read Moreఅలర్ట్ : భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఎండల తీవత్ర మరో మూడు రోజుల పాటు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురు, శుక్ర, శని వారాల్లో 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అం
Read Moreహైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ : సిటీలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో జోరు వాన పడింది. ఆఫీస్ నుంచి ఇ
Read Moreరాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్ష సూచన
హైదరాబాద్, వెలుగు: జంట నగరాల్లో అక్కడక్కడ రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షా లు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారు
Read Moreవడదెబ్బతో 105 గొర్రెల మృతి
జోగుళాంబ గద్వాల జిల్లాలో వడదెబ్బ తగిలి 105 గొర్రెలు చనిపోయాయి. గొర్లకాపర్లు లక్షల్లో నష్టపోయారు.ధరూర్ మండలం మార్లబీడులో సోమవారం ఈ ఘటన జరిగింది. కుర్వన
Read Moreహైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ : నగరంలో వర్షం కురుస్తుంది. సోమవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండోతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది. పలుచోట్ల భార
Read Moreరేపు తెలంగాణలో పలు చోట్ల వర్షం : వాతావరణశాఖ
ఉత్తర కేరళ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవక
Read Moreఎండలు మండుతున్నయ్..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వేడిగాలుల ప్రభావం మరింత పెరిగింది. విదర్భ ప్రాంతంలో కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని
Read Moreనిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండలు
నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 2 రోజులుగా రాష్ట్రంలో అత్యదిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మోర్తాడ్ లో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణొగ్ర
Read Moreనేటి నుంచి ఎండలు తీవ్రం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు పొడి వాతావరణం ఉంటుందని, సోమవారం నుంచి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధ
Read Moreరాష్ట్రంలో మండుతున్న ఎండలు : 39 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
మార్చి రాకముందే సూరీడు మంటపెడుతుండు. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నయి. ఆదివారం గరిష్ఠ
Read Moreరాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు అత్యధికంగా
Read Moreఎండాకాలం షురూ.. మహబూబ్ నగర్ లో అత్యధికం
మండే కాలం మొదలు మహబూబ్ నగర్ లో గరిష్టంగా 36.1 డిగ్రీలు హైదరాబాద్, వెలుగు: మండే కాలం వచ్చేసింది. రోజురోజుకు ఎండలు పెరుగు తున్నాయి. ఉష్ణోగ్రతలు
Read More