Yadadri bhuvanagiri
అరెస్టులతో ఉద్యమాలు ఆగవు : గొర్ల కాపరులు
యాదాద్రి భువనగిరి : గొర్ల కాపరులను అరెస్ట్ చేశారు భువనగిరి రూరల్ పోలీసులు. రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని బుధవారం ఛలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరా
Read Moreకొడుకులు కాదన్నారని.. కలెక్టరేట్ ఆవరణలో ఉరేసుకున్నాడు
భువనగిరి, వెలుగు: కన్న కొడుకులు కాదన్నారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనుకభాగంలో చోటుచేసు
Read Moreగ్రామ పెద్దల జోక్యంతో తల్లిని చేరదీసిన కొడుకులు
యాదాద్రి భువనగిరి : కన్నతల్లిని ఇంట్లో నుంచి గెట్టేసిన కొడుకులు..చివరకు పోలీసులు, గ్రామస్థుల జోక్యంతో తల్లిని చేరదీశారు. మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డి
Read Moreట్రాక్టర్ బోల్తా..యువకుడి మృతి
యాదాద్రి భువనగిరి : ట్రాక్టర్ బోల్తాపడటంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. మండలంలోని వీరవెల్లి నుం
Read Moreఇంట్లో గొడవలు..వివాహిత ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఏడాదిన్నర వయసున్న తన కూతురుతోపాటు తల్లి
Read Moreరైతు దగ్గర లంచం : ACB కి చిక్కిన VRO, VRA
యాదాద్రి భువనగిరి జిల్లాలో.. ఇద్దరు అవినీతి అధికారులు దొరికిపోయారు. గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన VRO శ్రీను, VRA యాదగిరి…. నరాముల చిన్న ఎల్లయ
Read Moreవర్షాల కోసం చుట్టుకాముడు, దేవస్థాలకు నీళ్లతో అభిషేకం
యాదాద్రి భువనగిరి : జూన్ పోయింది. జూలై వచ్చింది. అయినా వానదేవుడు కరుణించడంలేదు. ఇప్పటికే విత్తనాలు పెట్టిన రైతన్నలు వానల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామ
Read Moreరూ.12లక్షల మోసం : డబ్బులు డబుల్ చేస్తామంటూ టోకరా
యాదాద్రి భువనగిరి: తన మంత్రతంత్రాలతో డబ్బులను డబుల్ చేస్తానని నమ్మించి, రూ.12 లక్షలతో చెక్కేసిన మాయగాళ్లు చివరకు పోలీసులకు చిక్కారు. ఇంద్ర సినిమాలో గో
Read Moreపెళ్లింట విషాదం: వరుడు సహా ముగ్గురి మృతి
పెళ్లింట విషాదం నెలకొంది. కరెంటు షాక్ కు గురై పెండ్లి కొడుకుతో సహా మరో ముగ్గురు చనిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి, ముక్తాపురం గ్రామ
Read Moreఉమ్మడి నల్లగొండ జిల్లా: ZPTC ఫలితాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా: ఉమ్మడి జిల్లాలో 71 జడ్పీటీసీ స్థానాలు కౌంటింగ్ పూర్తయ్యింది. ఫలితాలను వెల్లడించారు అధికారులు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.. సూర్యాపే
Read Moreరైతు పట్టాను మార్చారు : రెవెన్యూ అధికారుల అవినీతి
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం బయటపడింది. సిరిపురం గ్రామంలోని ఓ రైతుకు చెందిన భూమి పట్టా తన బంధువుల పేరు
Read Moreశ్రీనివాస్ రెడ్డికి 3 రోజుల కస్టడీ
హాజీపూర్ వరుస హత్య కేసుల నిందితుడు… శ్రీనివాస్ రెడ్డిని మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది నల్గొండ జిల్లా కోర్టు. దీంతో ఇవాళ్టీ నుంచి శ్రీనివాస్ ర
Read Moreభారీ మోసం: ఇండ్లు కట్టిస్తామని రూ.8 కోట్లు కొట్టేశారు
తక్కువ డబ్బులతో ఇల్లు కట్టిస్తామంటూ పేదల నుంచి రూ. కోట్లలో వసూలు చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జోన్ డీసీసీ నారాయణరెడ్డి
Read More