Yadadri

యాదాద్రి జిల్లాలో రాళ్లవర్షం..భారీగా పంటనష్టం

యాదాద్రి భువనగిరి : అకాలంగా కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలో బుధవారం మధ్యాహ్నం రాళ్లవాన కురిస

Read More

యాదాద్రికి పెరిగిన భక్తులు.. దర్శనానికి రెండు గంటలు

యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులకు తోడు ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున తరలి

Read More

యాదాద్రిలో ఇవాళ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలోశుక్రవారం ఉదయం 4గంటలకుసుప్రభాతం, 4:30 గంటలకు బిందెతీర్థం, ఆరాధన, 5:30 గంటలకు సర్వదర్శనాలు, 5:45 గంట

Read More

యాదాద్రిలో నిత్యపూజలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో ఇవాళ( గురువారం) ఉదయం 4గంటలకు సుప్రభాతం, 4:30 గంటలకు బిందెతీర్థం, ఆరాధన, 5:30 గంటలకు సర్వ దర్శనాలు,

Read More

ఇవాళ వరంగల్, యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ సభ

లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ రెండు జిల్లాల్లో తిరుగనున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం వరంగల్, యాదాద్రి భువనిగిరి జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో మాట్

Read More

పంట చేతికందే టైంలో ఎండుతున్న పొలాలు

కరీంనగర్, యాదాద్రి, వెలుగు: వరి రైతు గోసపడుతున్నడు. ఎన్నో ఆశలతో దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి, చీడపీడల నుంచి కా పాడుకుం టున్న పొలం కళ్లముం దే

Read More

గొర్రెల దాహం తీర్చాడు..శవమై తేలాడు

యాదాద్రి భువనగిరి : గొర్లకు నీళ్లు తాపడానికి వెళ్లిన రాజేష్ అనే బాలుడు చెరువులో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం జరిగింది

Read More

యాదాద్రి నర్సన్నకు గవర్నర్ పట్టువస్త్రాలు

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష పూజలు, సేవలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఉత్సవాల

Read More

గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనర్సింహుడు

వెలుగు: యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి బుధవారం గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు గోవర్ధనగిరిధారి అలంకార

Read More

వటపత్రశాయిగా యాదాద్రి నారసింహుడు

వెలుగు: యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి మంగళవారం వటపత్రశాయిగా దర్శనమిచ్చారు. ఐదో రోజు స్వామి వారిని వటపత్రంపై అధిష్టిం పజేసి పూజలు నిర్వహించారు. సాయంత్

Read More

రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి

యాదాద్రి : రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. మహిళ తల్లిగారింటికి(కేసారం) వస్తున్న సమయంలో ఇవాళ ఉదయం భు

Read More

మత్స్యావతారంలో ఊరేగిన లక్ష్మీనరసింహుడు

యాదగిరికొండ, వెలుగు : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామి వారు ఉదయం మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చా రు.

Read More