Yadadri

యాదాద్రి జిల్లాలో మరో దారుణం : మహిళను కిరాతకంగా చంపేశారు

యాదాద్రి జిల్లాలో హాజీపూర్‌ ఘటన మరవకముందే మరో దారుణం జరిగింది. తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌లో ఒంటరి మహిళను దుండగులు పాశవికంగా హతమార్చారు. కర్రే అనురాధ

Read More

కదిలిస్తే కన్నీళ్లే: బిడ్డల ఫొటోల ముందు రోదన

సైకో శ్రీనివాస్ రెడ్డి చేతిలో హతమైన మనీష,కల్పన అస్థికల కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఎలాగూ కడసారి చూపునకు నోచుకోనివీరు కనీసం బావిలో దొరికిన బి

Read More

యాదాద్రి గుట్టపై అగ్నిప్రమాదం : భక్తుల పరుగులు

యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని చలువ పందిళ్లు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎ

Read More

వేగంగా యాదాద్రి నిర్మాణ పనులు..త్వరలో గర్భాలయం దర్శనం

యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహ్మస్వామి దివ్య క్షేత్రం పునర్నిర్మా ణ క్రతువు ఊహలకందని రీతిలో సాగుతోంది. శ్రీలక్ష్మీ నారసింహుడు కొలువు దీరే ప్రధానాలయం పను

Read More

యాదాద్రి వార్షిక ఆదాయం రూ.94 కోట్లు

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి దేవస్థాన 2018-19 ఆర్థిక సంవత్సర ఆదాయ, వ్యయ వివరాలు ప్రకటించారు ఆలయ అధికారులు. ఈ ఏడాది 93 కోట్ల 96

Read More

యాదాద్రి జిల్లాలో రాళ్లవర్షం..భారీగా పంటనష్టం

యాదాద్రి భువనగిరి : అకాలంగా కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలో బుధవారం మధ్యాహ్నం రాళ్లవాన కురిస

Read More

యాదాద్రికి పెరిగిన భక్తులు.. దర్శనానికి రెండు గంటలు

యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులకు తోడు ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున తరలి

Read More

యాదాద్రిలో ఇవాళ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలోశుక్రవారం ఉదయం 4గంటలకుసుప్రభాతం, 4:30 గంటలకు బిందెతీర్థం, ఆరాధన, 5:30 గంటలకు సర్వదర్శనాలు, 5:45 గంట

Read More

యాదాద్రిలో నిత్యపూజలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో ఇవాళ( గురువారం) ఉదయం 4గంటలకు సుప్రభాతం, 4:30 గంటలకు బిందెతీర్థం, ఆరాధన, 5:30 గంటలకు సర్వ దర్శనాలు,

Read More

ఇవాళ వరంగల్, యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ సభ

లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ రెండు జిల్లాల్లో తిరుగనున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం వరంగల్, యాదాద్రి భువనిగిరి జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో మాట్

Read More

పంట చేతికందే టైంలో ఎండుతున్న పొలాలు

కరీంనగర్, యాదాద్రి, వెలుగు: వరి రైతు గోసపడుతున్నడు. ఎన్నో ఆశలతో దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి, చీడపీడల నుంచి కా పాడుకుం టున్న పొలం కళ్లముం దే

Read More

గొర్రెల దాహం తీర్చాడు..శవమై తేలాడు

యాదాద్రి భువనగిరి : గొర్లకు నీళ్లు తాపడానికి వెళ్లిన రాజేష్ అనే బాలుడు చెరువులో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం జరిగింది

Read More