రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ గా తారిఖ్ అన్సారీ

రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ గా తారిఖ్ అన్సారీ

తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ గా తారిఖ్ అన్సారీని సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అన్సారీ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పారు.