చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్

చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్

మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. రెండు రోజుల క్రితం చిరంజీవికి రెండో సారి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో తాను కరోనా బారిన పడ్డానని..తనను కలిసి వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం చిరంజీవి హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించారు.

మరిన్ని వార్తల కోసం 

కార్వీ కేసులో ఈడీ దూకుడు

మెడికల్ ఆఫీసర్లు కనిపించడం లేదు!