రాష్ట్రంలో ఇవాళ  కొత్త కేసులు 2,098, మరణాలు 2

రాష్ట్రంలో ఇవాళ  కొత్త కేసులు 2,098, మరణాలు 2

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 2,098 కొత్త కేసులు నమోదు కాగా.. కరోనాతో ఇద్దరు చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 74 వేల 803(క్యుములేటివ్) పరీక్షలు నిర్వహించగా.. వారిలో 2,098 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మరో 2.131 మందికి చేసిన పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అలాగే 3వేల 801 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. మరో 29వేల 226 మంది ఐసొలేషన్ లో.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి.....

 

ఇవి కూడా చదవండి: 

మోడీ వచ్చాక దేశ ప్రజలు తలెత్తుకుని బతుకుతున్నారు

స్కూల్స్ రీఓపెన్ చేయండి.. లేకుంటే ఓటేయ్యం

కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు

యోగి వద్ద కోటిన్నర ఆస్తులు, రివాల్వర్‌‌, రైఫిల్