హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 ఆగస్టు 1న అమల్లోకి వచ్చిన భూముల విలువలే ఇప్పటికీ అమలవుతున్నాయని, ఎనిమిదేళ్లుగా ఇవే ధరలు ఉన్నందున మార్చాల్సిన అవసరం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవ్వడం, ఐటీ, ఫార్మా, టూరిజం అభివృద్ధితో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, రీజినల్ రింగ్ రోడ్డు ప్రపోజల్ తో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములకు డిమాండ్ పెరిగిందని తెలిపింది. అందుకు అనుగుణంగా భూముల విలువను పెంచాలంది. ఇందుకోసం సెంట్రల్ వాల్యూయేషన్ అడ్వైజరీ కమిటీని నియమించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రిని సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు.
భూముల విలువ పెంపుకు సర్కార్ ఓకే
- తెలంగాణం
- July 3, 2021
లేటెస్ట్
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- వాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
- IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్తో అదరగొట్టాడుగా
- హామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు
- కేసీఆర్ కు మతి భ్రమించింది..రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తడో తెల్వదు : బండి సంజయ్
- బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
- దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది : ఉత్తమ్కుమార్రెడ్డి
- Family Star OTT: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- పవన్ కల్యాణ్ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు