ఇంటర్ ఫలితాల్లో తప్పుల వ్యవహారంలో ఇద్దరు లెక్చరర్లపై వేటు పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్య అనే విద్యార్థినికి సెకండియర్ తెలుగు సబ్జెక్టు లో 99 మార్కులురాగా.. 00 గావచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎగ్జామినర్ డి.ఉమాదేవి, స్క్రూటినైజర్ విజయ్ కుమార్ పై ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉమాదేవి రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలోలెక్చరర్ గా పని చేస్తున్నారు. నవ్య ఆన్సర్ షీట్ వ్యాల్యుయేషన్ చేసిన ఆమె.. ఓఎంఆర్ షీట్లో మార్కులను తప్పుగా బబుల్ చేశారు. దీంతో బోర్డు ఆమెకు రూ.5వేలు జరిమానా విధించింది. సదరు కాలేజీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఇక విజయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నారు. ఉమాదేవి తప్పుగా బబుల్ చేసినా ఆయన గుర్తించలేదు. దీంతో విజయ్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఆదివారం ఓ ప్రకటనలోవెల్లడించారు.
ఇంటర్ రిజల్ట్స్: ‘సున్నా’ వేసిన ఇద్దరిపై వేటు
- తెలంగాణం
- April 29, 2019
లేటెస్ట్
- KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. ఓడితే ఇంటికే
- కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గర రూ.4.8 కోట్లు పట్టివేత
- కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
- జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?
- T20 World Cup 2024: కోహ్లీ, పాండ్యాలకు నో ఛాన్స్.. సంజయ్ మంజ్రేకర్ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే
- షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది
- నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..
- సీఎం యోగీకి.. 100 బుల్డోజర్లతో స్వాగతం
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు
- డీజీపీ కంప్లైంట్ తో.. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు లక్ష జరిమానా