సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో భారత్ లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు ఐటీ శాఖ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ ఉత్పత్తి ప్లాంట్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. యువతకు ఉపాధి కల్పన అనేది ప్రపంచంలోని అన్ని దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వాలకు గుడిబండగా మారిందన్నారు కేటీఆర్. తెలంగాణకు 2 లక్షల 20 వేల కోట్ల పెట్టుబడుల్ని తెచుకున్నామని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానం
- హైదరాబాద్
- July 30, 2021
లేటెస్ట్
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- వాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
- IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్తో అదరగొట్టాడుగా
- హామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు
- కేసీఆర్ కు మతి భ్రమించింది..రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తడో తెల్వదు : బండి సంజయ్
- బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
- దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది : ఉత్తమ్కుమార్రెడ్డి
- Family Star OTT: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- పవన్ కల్యాణ్ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు