తెలంగాణం

నాలుగున్నరేళ్ల బుడ్డోడికి పాస్‌‌బుక్‌‌

నారాయణపేట జిల్లా కోస్గి మండలం లోదీపూర్​గ్రామానికి చెందిన నాలుగున్నరేళ్ల చిన్నారికి పట్టాదారు పాస్‌‌ బుక్‌‌ మంజూరైంది. ఏడాది క్రితం అమ్మానాన్నలను కోల్ప

Read More

కన్ఫర్మేషన్‌‌‌‌ ఫీజ్ పేరుతో ‘దోస్త్ ’ దోపిడీ!

డిగ్రీ సీటు కన్ఫర్మేషన్ కు రూ.వెయ్యి వసూలు రీయంబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ పరిధిలో ఉన్నా కట్టాల్సిం దే డిగ్రీ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అడ్మిషన్లతో స్టూడెంట్లకు తిప్పలు

Read More

పది ఆన్సర్​ షీట్స్​ పోయి.. దొరికినయ్​   

మొన్నటి ఇంటర్​ఫలితాల గందరగోళం… ఇటీవల వరంగల్​లో పోలీస్​ స్టేషన్​నుంచి ప్రశ్నపత్రాల మిస్సింగ్​ ఘటనలు మరవక ముందే ఈసారి పోస్టల్​శాఖ నిర్లక్ష్యంతో ఆన్సర్​

Read More

3,500 సర్కారు స్కూళ్లు మూత! 

తక్కువ స్టూడెంట్లున్న స్కూళ్ల విలీనానికి సర్కారు నిర్ణయం మౌఖిక ఆదేశాలు జారీ.. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తికి చర్యలు 10 మందిలోపున్న ప్రైమరీ, 20లోపున్న

Read More

కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టిన బసంత్ నగర్ SI

ఐదుగురు వ్యక్తులను దారుణంగా కొట్టిన బసంత్ నగర్ సబ్ ఇన్పెక్టర్ ను రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వాటర్స్ కు అటాచ్ చేశారు కమిషనర్ వి సత్యనారాయణ. వివరా

Read More

ఆసరా లబ్ధిదారులు @46 లక్షలు

జిల్లాలో కొత్తవారి ఎంపిక పూర్తి వచ్చే నెల నుంచి పెరిగిన పెన్షన్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆసరా లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని సెర్ప్ ​అధికారులు

Read More

హ్యాట్సాఫ్ కలెక్టరమ్మ : తన పిల్లలను మైనారిటీ గురుకుల స్కూల్లో చేర్చింది

వికారాబాద్ కలెక్టర్ అయేషా మస్రత్ ఖనమ్ ఆదర్శంగా నిలిచారు. తన పిల్లలను మైనారిటీ గురుకుల స్కూల్ లో చేర్పించారు. ఇంతకుముందు కూడా ఆమె మంథని ఆర్డీవోగా ఉన్న

Read More

కేసీఆర్ నాపై పెద్ద బాధ్యత పెట్టారు : ఎర్రబెల్లి

కరీంనగర్ : త్వరలో కొత్త పంచాయతీ రాజ్ చట్టం తేబోతున్నట్లు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటుచేసిన ఉమ్మడి జెడ్పీ సమావేశ

Read More

ఒకేరోజు ముగ్గురు యువతులు మిస్సింగ్

సంగారెడ్డి జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. వీరిలో పటాన్‌చెరుకు చెందిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినులు కాగా.

Read More

రేపు క్యాంప్ ఆఫీస్ లో TRS పార్లమెంటరీ పార్టీ మీటింగ్

TRS పార్లమెంటరీ పార్టీ సమావేశం CM క్యాంప్ ఆఫీస్ లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో TRS MPలు అనుసరి

Read More

ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం

విజయవాడకు వెళ్లి సీఎం జగన్ ను ఆహ్వానించనున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర నీటిపారుదల రంగంలో కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి

Read More

భక్తులతో బాసర కిటకిట

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. చదువుల తల్లిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మ

Read More

ఫిరాయింపు రాజకీయాల్లో TRS నం.1 : లక్ష్మణ్

విద్యావ్యవస్థలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తానన్న సీఎం కేసీఆర్..ఆమాటే మరిచిపోయారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కార్పొరేట్ విద్యావ

Read More