తెలంగాణం

చెక్ పవర్ కోసం సర్పంచ్ ల నిరసన

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో చెక్ పవర్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కింద కూర్చొని నిరసన తెలిపారు సర్పంచులు

Read More

నష్టపరిహారం చెల్లింపులో అన్యాయం : మల్లన్నసాగర్ ముంపు బాధితులు

సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లింపులో తమకు అన్యాయం జరిగిందన్నారు బంజేరుపల్లి, లక్ష్మా

Read More

రేపట్నుంచి బడి బాట : స్టడీ క్యాలెండర్ ఇదే..

వేసవి సెలవులు ముగిశాయి. బుధవారం నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. జూన్ ఫస్ట్ నుంచే స్కూల్స్ ప్రారంభం కానున్నట్లు మొదట అనౌన్స్ చేయగా..ఎండలు ఎక్కువగా

Read More

పార్టీ మారిన MLAలు, MLCలకు హైకోర్టు నోటీసులు

రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులిచ్చింది హైకోర్టు. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ తో పాటు..  అసెంబ్లీ, మండలి కార్యదర్శిల

Read More

జగన్ ను చూసైనా కేసీఆర్ మారాలి: విజయశాంతి

సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి . కేబినెట్ లో మహిళలకు స్థానంపై స్పందిస్తూ కొత్తగా సీఎం అయిన జగన్ ను  చూసైనా కేసీఆర్ మహ

Read More

మల్లన్నసాగర్​ పరిహారాల చెక్కులు గాయబ్

మల్లన్నసాగర్​ నిర్వాసితులకు పంపిణీ చేయాల్సిన  చెక్కులు మాయమైయ్యాయి.  రూ.50 లక్షల విలువ చేసే చెక్కును అక్రమంగా డ్రా చేసుకున్న తరువాత ఆఫీసర్లు ఆలస్యంగా 

Read More

RTA కొత్త రూల్..‘స్పీడ్‌‌ గవర్నర్‌‌’ ఉంటేనే ఎఫ్‌‌సీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వాహనాల్లో ‘స్పీడ్​ గవర్నర్’అమలుపై ఆర్టీఏ కొత్త రూల్​ తెచ్చింది. స్పీడ్‌‌‌‌ గవర్నర్ ఉంటేనే ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌(ఎఫ్‌

Read More

మా పోరాటం వల్లే కేసీఆర్ వెనక్కి తగ్గాడు : రేవంత్

హైదరాబాద్, వెలుగు: ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన బైసన్ పోలో గ్రౌండ్ ను కాంక్రీట్ జంగిల్​గా మార్చి సెక్రటేరియట్ కట్టాలని సీఎం కేసీఆర్ అనుకున్నా

Read More

మున్సిపాలిటీల్లో అవినీతి జరిగితే ప్రజాప్రతినిధులు బాధ్యులే

హైదరాబాద్‌, వెలుగు: మున్సిపాలిటీల్లో అవినీతి జరిగితే అందుకు ప్రజాప్రతినిధులూ బాధ్యులేనని, ఈ మేరకు కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు సీఎం కేసీఆర్​ తెలిపా

Read More

ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి VRO

రెడ్​హ్యాండెడ్​ గా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు  రూ.3 వేల నగదు స్వాధీనం మెట్​పల్లి టౌన్, వెలుగు: ఓ వైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్​ రెవెన్యూ శాఖలో చో

Read More

54 లక్షల 56 వేల మందికి ‘రైతుబంధు’

హైదరాబాద్‌‌, వెలుగు:గతేడాది ఖరీఫ్‌‌, రబీలో ‘రైతుబంధు’ విజ్ఞప్తులను ఇప్పుడు పరిగణనలోకి తీసుకోబోమని,  పదో తేదీలోపు డిజిటల్ సంతకాలు చేసిన రైతులకే పెట్టుబ

Read More

ఓటేయలేదు.. పైసలిచ్చేయ్‌‌

తమ దగ్గర డబ్బులు తీసుకుని ఓటెందుకు వేయలేదంటూ శాయంపేట మండలం కొత్తగట్టుసింగారంలో టీఆర్‌‌ఎస్‌‌ నేత పొలెపెల్లి శ్రీనివాస్‌‌రెడ్డి తనపై దాడి చేశారని బత్తిన

Read More

హైదరాబాద్​కు బుల్లెట్ ట్రైన్!

టోక్యో: అభివృద్ధిలో మెరుపు వేగంతో దూసుకెళ్తున్న భాగ్యనగిరికి అంతే స్పీడున్న హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ (బుల్లెట్‌ ట్రైన్‌) వచ్చే అవకాశముంది. హైదరాబాద

Read More